A special meeting of both houses of Parliament on November 26

నవంబర్ 26న పార్లమెంట్ ఉభయసభల ప్రత్యేక సమావేశం

న్యూఢిల్లీ: నవంబర్‌ 26న పార్లమెంట్ ఉభయ సభలు ప్రత్యేక సమావేశానికి సిద్ధమవుతున్నాయి. రాజ్యాంగానికి ఆమోదం ఇచ్చిన సందర్భంగా 75 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో నవంబర్ 26న ఈ సమావేశం జరగనుందని అధికారులు తెలిపారు. 1949లో నవంబర్ 26న రాజ్యాంగం ఆమోదించిన వేళ, ఉభయ సభల సభ్యులు సెంట్రల్ హాల్‌లో సమావేశం కానున్నారు. 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.

Advertisements

ఈ సమావేశంలో రాజ్యాంగానికి సంబంధించిన వివిధ ఆర్టికల్స్, చట్టాల్లో జరిగిన మార్పులు, చేర్పుల పై చర్చ జరుగుతుందని అనుకుంటున్నారు. గతంలో, నవంబర్ 26ను జాతీయ న్యాయ దినోత్సవంగా జరుపుకునేవారు. అయితే 2015లో అంబేద్కర్ 125వ జయంతిని పురస్కరించుకుని ఈ రోజును రాజ్యాంగ దినోత్సవంగా మార్చారు.

Related Posts
‘ఇదంతా దేవుడి ప్లాన్’.. విరాట్ ఎమోషనల్
‘ఇదంతా దేవుడి ప్లాన్’.. విరాట్ ఎమోషనల్

ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్‌పై భారత్ ఘన విజయం సాధించింది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఓటమికి టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్తాన్ చేతులెత్తేసింది. Read more

టీడీపీలోకి వైఎస్‌ఆర్‌సీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని?
unnamed file

అమరావతి: వైఎస్‌ఆర్‌సీపీ మాజీ నేత ఆళ్ల నాని టీడీపీలో చేరుతున్నట్లు తెలుస్తోంది. ఈరోజు సీఎం చంద్రబాబు సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకుంటారని సమాచారం. ఇప్పటికే ఆయన Read more

పదేండ్ల కేసీఆర్‌ పాలనలో సుభిక్షంగా మారిన తెలంగాణ !
Telangana became prosperous under KCR rule for ten years!

వారి విమర్శలు ఉత్తవేనని ఈ లెక్కలు తేల్చియి హైదరాబాద్: ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన రాష్ట్ర గణాంక నివేదిక-2024(అట్లాస్‌) పదేండ్ల కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం సాధించిన అభివృద్ధికి Read more

Chandrababu : నేడు బాపట్ల జిల్లాకు సీఎం చంద్రబాబు
టిడిపిని లేకుండా చేయాలనుకున్న వారు కాలగర్భంలో కలిసిపోయారు చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. చినగంజాం మండలంలోని కొత్తగొల్లపాలెంలో ఆయన లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేస్తారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల Read more

Advertisements
×