Pothole free roads

ఏపీలో నేటి నుండి ‘గుంతల రహిత రోడ్లు’ కార్యక్రమం

సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు విజయనగరం జిల్లా గజపతినగరంలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న “గుంతల రహిత రోడ్ల నిర్మాణం” కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. రాష్ట్రంలోని రహదారులను మెరుగుపరచడం, గుంతలు లేని రహదారులను అందుబాటులోకి తీసుకరావడం ఈ కార్యక్రమం ఉద్దేశ్యం.

ప్రభుత్వం రూ.860 కోట్లు ఖర్చుతో ఈ పథకాన్ని అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. రహదారుల వద్ద పక్కనున్న చెట్లను తొలగించడం, తగిన కల్వర్టులు నిర్మించడం ఈ కార్యక్రమంలో భాగం. రహదారుల గణనీయమైన మెరుగుదల కోసం SRM వర్సిటీ మరియు IIT తిరుపతితో ఒప్పందం కుదుర్చుకుని, నూతన సాంకేతికతను వినియోగిస్తూ రోడ్ల మరమ్మతు పనులను వేగవంతం చేయనున్నారు. ఈ కార్యక్రమం జనవరి 15 నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు, దీనిద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రహదారులు సురక్షితంగా మారి, ప్రజలకు ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి రానుంది.

Related Posts
జమ్మూకశ్మీర్‌లో కొనసాగుతున్న తుది దశ పోలింగ్‌
final phase of voting is ongoing in Jammu and Kashmir

final phase of voting is ongoing in Jammu and Kashmir శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఇప్పటికే రెండు దశలు Read more

హాస్పిటల్ చేరిన ఎమ్మెల్సీ కవిత
kavitha hsp

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పలు అనారోగ్య సమస్యలతో హాస్పటల్ లో చేరారు. వైద్య పరీక్ష నిమిత్తం హాస్పిటల్‌లో చేరినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మంగళవారం సాయంత్రానికి Read more

కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర పెంపు
commercial gas cylinder pri

commercial gas cylinder price hike న్యూఢిల్లీ: వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్‌ ధరను దేశీయ చమురు సంస్థలు పెంచాయి. 19 కేజీల సిలిండర్‌పై ఏకంగా Read more

ఎమ్మెల్యే కొలికపూడిని సస్పెండ్ చేయాలంటూ రోడ్డెక్కిన మహిళలు
tiruvuru women protest agai

తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును టీడీపీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ చిట్టేల గ్రామంలో సోమవారం మహిళలు రోడ్లపై నిరసనకు దిగారు. అనూహ్యంగా ఎమ్మెల్యే Read more

READ MORE:  మంచు మనోజ్, మౌనికపై కేసు నమోదు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *