revanth reddy, Bhatti

మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు రేవంత్, భట్టి

మన్మోహన్ సింగ్ మృతితో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క.. మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నివాళి అర్పించనున్నట్లు తెలుస్తోంది. దీనికోసం వాళ్లు శనివారం ఢిల్లీకి వెళ్లొచ్చని చెబుతున్నారు. పార్థివ దేహానికి నిర్వహించబోయే అంత్యక్రియలకు హాజరవుతారని సమాచారం.
మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఏడు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ ఏడు రోజుల పాటు అంటే ఆయన కన్నుమూసిన రోజైన 26 నుంచి జనవరి 1వ తేదీ వరకు అధికారికంగా ఎలాంటి ఉత్సవాలు, వేడుకలను నిర్వహించకూడదని నిర్ణయించింది. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా జాతీయ పతాకాన్ని అవనతం చేసి ఉంచాలని సూచించింది.

Advertisements

ఆయన మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం తెలియజేశారు. గొప్ప ఆర్థికవేత్తలలో ఒకరిగా, సంస్కర్తగా.. అన్నింటి కంటే మించి మన కాలంలోని మానవతావాదిగా ఆయన సేవలు భవిష్యత్ తరాలకు ఆదర్శనీయం, ఆచరణీయమని అన్నారు. సద్గుణాలు, నిష్కళంకమైన పరిపాలనను సమగ్రంగా, సమర్థంగా మానవీయ కోణంలో దేశ ప్రజలకు అందించారని అన్నారు.

Related Posts
Telangana CS : తెలంగాణ తదుపరి CSగా రామకృష్ణారావు?
ramakrishnarao

తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా (CS) కె. రామకృష్ణారావును నియమించే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుత సీఎస్ శాంతికుమారి పదవీకాలం ఈ ఏప్రిల్‌లో ముగియనున్న నేపథ్యంలో, కొత్త Read more

KTR : కేటీఆర్‌పై కాంగ్రెస్ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆగ్రహం
KTR కేటీఆర్‌పై కాంగ్రెస్ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆగ్రహం

హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) భూముల వ్యవహారం చుట్టూ ఇప్పుడు రాజకీయంగా వేడి రాజుకుంటోంది. రూ.10 వేల కోట్ల స్కాం ఉందంటూ తెరపైకి లాగిన బీఆర్‌ఎస్ నేత Read more

గ్రాండ్ గా విడుదలకు సిద్దమైన ఉపేంద్ర ‘UI’
గ్రాండ్ గా విడుదలకు సిద్దమైన ఉపేంద్ర 'UI'

భారతీయ సినీ ఇండస్ట్రీలో నటుడిగా, దర్శకుడిగా ఉపేంద్రకు మంచి గుర్తింపు ఉంది. 90లలో ఉన్న ఉపేంద్ర సినిమాల చేసిన హంగామా అంతా ఇంతా కాదు. కన్యాదానం, రా, Read more

గ్రూప్స్ ఫలితాల షెడ్యూల్ విడుదల
TGPSC

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గ్రూప్స్ పరీక్షల ఫలితాల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ నెల 10న గ్రూప్-1 ప్రొవిజినల్ మార్కులు విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. Read more

×