pawan kalyan to participate in palle panduga in kankipadu

పంచాయతీల్లో అభివృద్ధి పనులపై పవన్ సమీక్ష

రాష్ట్రంలో ఉపాధి హామీ పనుల నాణ్యతలో రాజీపడకూడదని, ప్రతి దశలోనూ నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారులకు ఆదేశించారు. ఉపాధి హామీ, ఆర్థిక సంఘం నిధుల సద్వినియోగం కచ్చితంగా జరిగేలా చూసుకోవాలని, గత వైసీపీ ప్రభుత్వంలో పంచాయతీ నిధులు పక్కదారి పట్టినట్లు ఇప్పుడు అవకాసం ఇవ్వకూడదని ఆయన స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ, ఇతర అధికారులతో కలిసి పవన్ కల్యాణ్ నేడు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని పంచాయతీల అభివృద్ధి పనులు నాణ్యత ప్రమాణాల ప్రకారం జరిగేలా తనిఖీలు నిర్వహించాలని, పర్యవేక్షణ కఠినంగా చేయాలని ఆయన సూచించారు.

Related Posts
తెలంగాణలో మేఘా ఇంజనీరింగ్ భారీ పెట్టుబడులు
తెలంగాణలో మేఘా ఇంజనీరింగ్ భారీ పెట్టుబడులు

వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో అనేక కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిని వ్యక్తం చేశాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రముఖ సంస్థలతో చర్చలు జరిపి, Read more

జాతీయ కరాటే ఛాంపియన్ షిప్ – 2025 ప్రారంభం
National Karate Championship 2025 Commencement

హైదరాబాద్: జపాన్ కారాటే అసోసియేషన్ ఇండియా అద్వర్యం లో హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదిక ఐదు రోజులపాటు నిర్వహించనున్న మొదటి జేకేఏ ఇండియా ఇన్విటేషనల్ ఇంటర్నేషనల్ Read more

హైడ్రోజన్ రైల్ ను పరిచయంచేసిన భారత్
Indian Railways Unveils Wor

భారత్ మరో కీలక ఘట్టాన్ని సాధించింది. తొలిసారిగా 1200 హార్స్పవర్ సామర్థ్యంతో నడిచే హైడ్రోజన్ రైల్ ఇంజిన్‌ను అభివృద్ధి చేసింది. ప్రపంచంలో అమెరికా, చైనా, జర్మనీ వంటి Read more

హైదరాబాద్‌లో రెండో అతి పెద్ద ఫ్లైఓవర్ ప్రారంభం
Hyderabad second largest fl

హైదరాబాద్‌లో మరో ప్రధాన రహదారి విస్తరణకు నేడు నాంది పలికింది. ఆరాంఘర్-జూపార్క్ మధ్య నిర్మించిన రెండో అతి పెద్ద ఫ్లైఓవర్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ అధికారికంగా Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *