pawan kalyan to participate in palle panduga in kankipadu

పంచాయతీల్లో అభివృద్ధి పనులపై పవన్ సమీక్ష

రాష్ట్రంలో ఉపాధి హామీ పనుల నాణ్యతలో రాజీపడకూడదని, ప్రతి దశలోనూ నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారులకు ఆదేశించారు. ఉపాధి హామీ, ఆర్థిక సంఘం నిధుల సద్వినియోగం కచ్చితంగా జరిగేలా చూసుకోవాలని, గత వైసీపీ ప్రభుత్వంలో పంచాయతీ నిధులు పక్కదారి పట్టినట్లు ఇప్పుడు అవకాసం ఇవ్వకూడదని ఆయన స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ, ఇతర అధికారులతో కలిసి పవన్ కల్యాణ్ నేడు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని పంచాయతీల అభివృద్ధి పనులు నాణ్యత ప్రమాణాల ప్రకారం జరిగేలా తనిఖీలు నిర్వహించాలని, పర్యవేక్షణ కఠినంగా చేయాలని ఆయన సూచించారు.

Related Posts
న‌లుగురి క్రీడాకారులకు ఖేల్‌ర‌త్న అవార్డులు
న‌లుగురి క్రీడాకారులకు ఖేల్‌ర‌త్న అవార్డులు

ఖేల్ రత్న అవార్డు, అధికారికంగా మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అనే పేరుతో ప్రాచుర్యం పొందింది, ఇది భారతదేశ అత్యున్నత క్రీడా గౌరవ పురస్కారం. Read more

హైదరాబాద్ లో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన ‘క్యాపిటల్యాండ్‌’
'Capitaland' offered to inv

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఐటీ పరిశ్రమ అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో సింగపూర్‌కు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్‌ సంస్థ ‘క్యాపిటల్యాండ్‌’ భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. రూ.450 Read more

రేవంత్ నిర్ణయం ఏపీపైనా ప్రభావం
revanth, babu

హైదరాబాద్ సంధ్య థియేటర్ ఘటన తర్వాత అల్లు అర్జున్ అరెస్టు, విచారణ వంటి పరిణామాల నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇకపై సినిమాల Read more

బంగ్లాదేశ్ హిందువులపై దాడులు.. కోల్‌కతా ఆసుపత్రి కీలక నిర్ణయం
Wont treat Bangladeshi pat

కోల్‌కతా: బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌లో హిందూ ఆలయాలపై కొద్దికాలంగా వరుస దాడులు జరుగుతున్నాయి. తాజాగా అక్కడ భారత దేశ జెండాను తొక్కుతూ అవమానించారు. ఈ క్రమంలోనే పశ్చిమ బెంగాల్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *