nadendla manohar

నవంబర్ 01 న దీపం 2 పథకానికి శ్రీకారం

ఏపీలో దీపం 2 పథకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నవంబర్ 1న శ్రీకారం చుడతారని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. బుధవారం ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో మంత్రి మాట్లాడుతూ, అక్టోబర్ 29న ఉదయం 10 గంటల నుండే ఉచిత గ్యాస్ బుకింగ్‌లు ప్రారంభమైందని తెలిపారు. ఆ రోజు ఒక్క రోజులోనే 4 లక్షలకు పైగా బుకింగ్‌లు జరిగాయని, రోజుకు 2.5 లక్షల బుకింగ్‌లను డెలివరీ చేయగలుగుతున్నట్లు ఆయిల్ కంపెనీలు పేర్కొన్నాయని చెప్పారు.

నవంబర్ 1న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఉచిత గ్యాస్‌ను ముఖ్యమంత్రి చేతుల మీదుగా లబ్దిదారులకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అలాగే, ఈరోజు ఆయిల్ కంపెనీలకు ముఖ్యమంత్రి అడ్వాన్స్ పేమెంట్ మొత్తాన్ని చెక్కు రూపంలో అందించినట్లు వెల్లడించారు.

Related Posts
Kavya Sri: రాజమండ్రిలో ఈవెంట్ యాంకర్‌పై వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ అనుచరుడి దాడి..
anchor kavya sri

రాజమండ్రిలో ఓ ఈవెంట్ యాంకర్ మరియు ఆమె తండ్రిపై దాడి జరిగిన విషాదకర సంఘటనలో, వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ ముఖ్య అనుచరుడు నల్లూరి శ్రీనివాస్, Read more

ప్రధాన మంత్రి మోదీ నైజీరియా పర్యటన: 3 కీలక ఒప్పందాలు సంతకం
nigeria 1

భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం నాడు పశ్చిమ ఆఫ్రికా దేశం నైజీరియాకు పర్యటించారు. నైజీరియా అధ్యక్షుడు బోలా టినుబుతో సమావేశమైన ఆయన, రెండు ప్రజాస్వామ్య Read more

నేడు నింగిలోకి దూసుకెళ్లనున్న రెండు ఉపగ్రహాలు
Isro pslv c60 spadex mission with launch today

న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. ఎంతో కాలం నుంచి ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘స్పాడెక్స్‌’ ప్రయోగాన్ని మరికొన్ని గంటల్లో Read more

పోచారం శ్రీనివాసరెడ్డి పై జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
jeevan reddy pocharam

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డి.. తన అనుచరుడు గంగారెడ్డి హత్యపై తీవ్ర విమర్శలు చేశారు. సొంత పార్టీలో జరుగుతున్న ఫిరాయింపులు కారణంగా ఈ ఘటన జరిగిందని.. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *