हिन्दी | Epaper
రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్

Chandrababu Naidu : విశాఖను ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దడంపై సీఎం చంద్రబాబు సమీక్ష

Divya Vani M
Chandrababu Naidu : విశాఖను ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దడంపై సీఎం చంద్రబాబు సమీక్ష

ఆంధ్రప్రదేశ్‌ను ఇంధన పరంగా స్వావలంబిగా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు (Chandrababu Naidu) పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా, సచివాలయంలో నీతి ఆయోగ్, ఐఎస్‌ఈజీ ప్రతినిధులతో ముఖ్య సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఇంధన మార్పులపై అవగాహన ఒప్పందాన్ని ప్రభుత్వం కుదుర్చుకుంది.చంద్రబాబు మాట్లాడుతూ, “1998లోనే విద్యుత్ రంగ సంస్కరణలకు బీజం వేసాం. 2014లో పునరుత్పాదక విద్యుత్‌పై దృష్టి పెంచాం. అదే ఇప్పుడు చవక విద్యుత్ ఉత్పత్తికి దోహదమవుతోంది,” అన్నారు. ప్రజలే ఉత్పత్తిదారులుగా, వినియోగదారులుగా మారేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.

పునరుత్పాదక విద్యుత్‌కు ప్రభుత్వ ప్రాధాన్యత

సౌర, పవన విద్యుత్తుతో పాటు బ్యాటరీ స్టోరేజ్, గ్రీన్ హైడ్రోజన్, పంప్డ్ ఎనర్జీ రంగాల్లో రాష్ట్రానికి పుష్కల వనరులు ఉన్నాయని సీఎం తెలిపారు. పరిశుభ్రమైన విద్యుత్‌ ఉత్పత్తిలో ఏపీ ఆదర్శంగా నిలవాలనే లక్ష్యంతో ఈ ప్రణాళికలు రూపొందించబడ్డాయి.2019లో విద్యుత్ వినియోగం 55.6 బిలియన్ యూనిట్లు కాగా, 2025 నాటికి ఇది 69.7 బిలియన్ యూనిట్లను అధిగమించింది. 2035 నాటికి డిమాండ్ 163.9 బిలియన్ యూనిట్లు చేరుతుందని అంచనా. దీనిని ఎదుర్కొనేలా ప్రభుత్వం భారీ స్థాయిలో ప్రణాళికలు రూపొందిస్తోంది.

భారీ పెట్టుబడులతో క్లీన్ఎనర్జీ లక్ష్యాలు

2029 నాటికి 78.5 GW సౌర, 35 GW పవన, 22 GW పంప్డ్ స్టోరేజ్, 1.5 MMT గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. రూ.5.78 లక్షల కోట్ల పెట్టుబడులు ఇప్పటికే రాష్ట్రాన్ని వైపు మళ్లాయి.

విశాఖపట్నం కేంద్రంగా ఆర్థిక పురోగతి

విశాఖపట్నాన్ని (Visakhapatnam) దేశంలోని ప్రధాన ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వ చర్యలు కొనసాగుతున్నాయి. క్లీన్ ఎనర్జీ, గ్రీన్ టెక్నాలజీ ఆధారంగా సమగ్ర అభివృద్ధికి ఇవే దారి చూపుతాయని అధికారుల అంచనా.ఈ సమావేశంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రమణ్యం, సీఎస్ విజయానంద్, ఐఎస్‌ఈజీ ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Read Also : Nara Lokesh : డీఎస్సీ పరీక్షల పై మంత్రి నారా లోకేశ్ స్పందన

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఎలక్ట్రిక్ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం

ఎలక్ట్రిక్ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం

ఎయిర్‌ఫోర్స్ అగ్నివీర్ ర్యాలీ గుంటూరులో, యువతకు ఛాన్స్!

ఎయిర్‌ఫోర్స్ అగ్నివీర్ ర్యాలీ గుంటూరులో, యువతకు ఛాన్స్!

ఏపీలో 24 గంటల పోస్టల్ సేవలు, రాత్రికీ పార్శిల్ బుకింగ్!

ఏపీలో 24 గంటల పోస్టల్ సేవలు, రాత్రికీ పార్శిల్ బుకింగ్!

నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

అనాథ పిల్లలకు వరం ‘మిషన్ వాత్సల్య’

అనాథ పిల్లలకు వరం ‘మిషన్ వాత్సల్య’

దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల

జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల

పన్నుల వసూళ్లలో వెనుకబడితే షోకాజ్ నోటీసులే.. డీపీఓ వార్నింగ్.

పన్నుల వసూళ్లలో వెనుకబడితే షోకాజ్ నోటీసులే.. డీపీఓ వార్నింగ్.

కనుపర్తిపాడు హైస్కూల్‌లో సోలార్ పవర్ ప్రారంభించిన సెంట్రల్ టాక్స్ కమీషనర్

కనుపర్తిపాడు హైస్కూల్‌లో సోలార్ పవర్ ప్రారంభించిన సెంట్రల్ టాక్స్ కమీషనర్

రేపు నెల్లూరులో ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ పర్యటన

రేపు నెల్లూరులో ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ పర్యటన

వాణిజ్య ఒప్పందాల వల్ల ఎవరికి లాభం?

వాణిజ్య ఒప్పందాల వల్ల ఎవరికి లాభం?

తిరుపతి జిల్లా అభివృద్ధి ప్రాజెక్టుల వేగవంతానికి కలెక్టర్ ఆదేశం

తిరుపతి జిల్లా అభివృద్ధి ప్రాజెక్టుల వేగవంతానికి కలెక్టర్ ఆదేశం

📢 For Advertisement Booking: 98481 12870