ప్రముఖ పుణ్యక్షేత్రం పూరీలో జరిగిన పూరీ జగన్నాథ రథయాత్ర కార్యక్రమంలో విషాదం చోటుచేసుకుంది. రథాన్ని చూసేందుకు భారీగా జనం తరలిరావడంతో తొక్కిసలాట ఏర్పడింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు, పలువురికి గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన పరిస్థితులపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. భక్తుల రద్దీ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని పలువురు పేర్కొన్నారు.
Puri Jagannath RathYatra : పూరీ జగన్నాథ రథయాత్ర లో తొక్కిసలాట ముగ్గురు మృతి
Read Time:
1 min
Tags:
Breaking News in Telugu
Google news
Google News in Telugu
Latest News in Telugu
Paper Telugu News
puri jagannath ratha yatra
purijagannath stempede
stemped
Telugu News
Telugu News online
Telugu News Paper
Telugu News Today
Today news
రచయిత గురించి
Uday Kumar
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.