Puri Jagannath RathYatra : పూరీ జగన్నాథ రథయాత్ర లో తొక్కిసలాట ముగ్గురు మృతి 

Read Time:  1 min
పూరీ జగన్నాథ రథయాత్ర
పూరీ జగన్నాథ రథయాత్ర
FONT SIZE
GET APP

ప్రముఖ పుణ్యక్షేత్రం పూరీలో జరిగిన పూరీ జగన్నాథ రథయాత్ర కార్యక్రమంలో విషాదం చోటుచేసుకుంది. రథాన్ని చూసేందుకు భారీగా జనం తరలిరావడంతో తొక్కిసలాట ఏర్పడింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు, పలువురికి గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన పరిస్థితులపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. భక్తుల రద్దీ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని పలువురు పేర్కొన్నారు.

Uday Kumar

రచయిత గురించి

Uday Kumar

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.