రైల్వే : 2025 ఏప్రిల్-జూన్ మధ్య దక్షిణ మధ్య రైల్వే ₹5219 కోట్ల(Crores) ఆదాయాన్ని నమోదు చేసింది.ఇది గత ఏడాది ఇదే కాలంలోకన్నా 1.2% ఎక్కువగా ఉండటం గమనార్హం.
సరుకు రవాణలో 37.41 మిలియన్(Millions) టన్నులు లోడ్ చేసి రికార్డు సాధించింది.
ప్రయాణికుల విభాగంలోనూ ₹1485.21 కోట్ల ఆదాయం నమోదు అయింది.
Railway Earnings: దక్షిణ మధ్య రైల్వే ఆదాయంలో రికార్డు
Read Time:
1 min
Tags:
central railways
Google news
Google News in Telugu
Paper Telugu News
railway earnings
railways
southern railways
Telugu News
Telugu News online
Today news
రచయిత గురించి
Uday Kumar
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.