Betting Apps: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఈడీ దర్యాప్తు దూకుడు

Read Time:  1 min
బెట్టింగ్ యాప్స్
బెట్టింగ్ యాప్స్
FONT SIZE
GET APP

తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్(Betting Apps) ప్రమోట్ చేసిన సినీ ప్రముఖులపై ఈడీ(ED) కేసులు నమోదు చేసింది.విజయ్ దేవరకొండ, రాణా దగ్గుపాటి, మంచు లక్ష్మి, శ్రీముఖి సహా 29 మంది సెలబ్రిటీలు ఈ దర్యాప్తులో చేరారు.ప్రమోషన్ వల్ల జనాలు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకున్నారని ఎఫ్ఐఆర్ వివరాలు చెబుతున్నాయి.ఈడీ ఎంట్రీతో టాలీవుడ్ ప్రముఖుల్లో ఆందోళన నెలకొంది.

Uday Kumar

రచయిత గురించి

Uday Kumar

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.