The rains hit the tech capi

వర్షాలు దెబ్బకు..నీటమునిగిన టెక్ క్యాపిటల్

దేశ టెక్ క్యాపిటల్ బెంగళూరు భారీ వర్షాలకు అతలాకుతలమైంది. మంగళవారం కురిసిన భారీ వర్షాలకు ఐటీ కారిడార్ నీటమునిగింది. రోడ్లపై వరదనీరు నిలిచి ఉన్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొన్ని కంపెనీలు ఉద్యోగులకు ఇవాళ వర్క్ ఫ్రమ్ హోం ప్రకటించాయి. సిటీలోని స్కూళ్లు, కాలేజీలకు ఇవాళ సెలవు ప్రకటించారు. నేటి నుంచి వర్షాలు మరింత జోరందుకుంటాయని వాతావరణశాఖ తెలిపింది. బెంగళూరుకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలకు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Advertisements
Related Posts
BJP: తెలంగాణ బీజేపీ అధ్యక్ష రేసులో ఉన్నవారు వీరేనా?
BJP: తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎవరు? రేసులో ఉన్నది వీరే?

తెలంగాణ బీజేపీలో కొత్త అధ్యాయానికి తెరలేచింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకోవడంతో, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం Read more

Hyderabad : నిమ్స్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం
Hyderabad నిమ్స్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం

హైదరాబాద్ నగరాన్ని కుదిపేసిన సంఘటన ఇది బంజారాహిల్స్‌లో ఉన్న (NIMS) ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం మధ్యాహ్నం సమయంలో, ఆసుపత్రి అత్యవసర విభాగంలోని ఐదో అంతస్తులో Read more

HCU: హెచ్ సీయూ భూముల చిచ్చు అధిష్టానానికి తల నొప్పి
HCU: హెచ్ సీయూ భూముల చిచ్చు అధిష్టానానికి తల నొప్పి

హెచ్‌సీయూ భూముల వివాదంతో కాంగ్రెస్‌లో పల్లె నుంచి ఢిల్లీ దాకా చిచ్చు! హైదరాబాద్‌ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) భూముల వివాదం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో తీవ్రమైన అంతర్గత Read more

భారతదేశం చేసిన హైపర్సోనిక్ క్షిపణి పరీక్ష: చరిత్రాత్మక విజయం
hypersonic missile

భారతదేశం తొలి లాంగ్-రేంజ్ హైపర్సోనిక్ క్షిపణి ని విజయవంతంగా పరీక్షించింది. ఈ పరీక్ష భారతదేశం యొక్క రక్షణ సామర్థ్యాలను పెంచే దిశగా కీలకమైన అడుగుగా నిలిచింది. ప్రభుత్వ Read more

Advertisements
×