Temples: అన్ని దేవాలయాలను అభివృద్ధి చేస్తాం: సీఎం రేవంత్

Read Time:  1 min
Temples: అన్ని దేవాలయాలను అభివృద్ధి చేస్తాం: సీఎం రేవంత్
FONT SIZE
GET APP
Temples: We will develop all temples: CM Revanth
Temples: We will develop all temples: CM Revanth

సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని దేవాలయాల (Temples) అభివృద్ధిపై కీలక ప్రకటన చేశారు. రాబోయే గోదావరి పుష్కరాల నాటికి తెలంగాణలోని అన్ని ప్రధాన దేవాలయాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.బాసర నుంచి భద్రాచలం వరకు, ధర్మపురి నుంచి భూపాలపల్లి వరకు దేవాలయాలను అభివృద్ధి చేయడంతో పాటు, గోదావరి పరివాహక ప్రాంతాలను పర్యాటకంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ అభివృద్ధి పనుల కోసం అవసరమైతే రూ.3-4 వేల కోట్లు నిధులు కేటాయించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Read Also: TG: జిల్లాల పునర్వ్యవస్థీకరణపై సీఎం రేవంత్ కీలక కామెంట్స్

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.