हिन्दी | Epaper
పెరిగిన బంగారం ధరలు ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు ఆక్వారంగానికి మేలు ఢిల్లీ హైకోర్టులో ఉద్యోగాల తల్లీకొడుకు దారుణహత్య చర్లపల్లి రైల్వే స్టేషన్ పొగాకుపై పన్ను పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు ఏపీలో 25 మున్సిపల్ సైఫ్ అల్-ఇస్లాం గడాఫీ వారణాసి’ సీక్వెల్‌ పెరిగిన బంగారం ధరలు ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు ఆక్వారంగానికి మేలు ఢిల్లీ హైకోర్టులో ఉద్యోగాల తల్లీకొడుకు దారుణహత్య చర్లపల్లి రైల్వే స్టేషన్ పొగాకుపై పన్ను పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు ఏపీలో 25 మున్సిపల్ సైఫ్ అల్-ఇస్లాం గడాఫీ వారణాసి’ సీక్వెల్‌ పెరిగిన బంగారం ధరలు ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు ఆక్వారంగానికి మేలు ఢిల్లీ హైకోర్టులో ఉద్యోగాల తల్లీకొడుకు దారుణహత్య చర్లపల్లి రైల్వే స్టేషన్ పొగాకుపై పన్ను పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు ఏపీలో 25 మున్సిపల్ సైఫ్ అల్-ఇస్లాం గడాఫీ వారణాసి’ సీక్వెల్‌ పెరిగిన బంగారం ధరలు ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు ఆక్వారంగానికి మేలు ఢిల్లీ హైకోర్టులో ఉద్యోగాల తల్లీకొడుకు దారుణహత్య చర్లపల్లి రైల్వే స్టేషన్ పొగాకుపై పన్ను పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు ఏపీలో 25 మున్సిపల్ సైఫ్ అల్-ఇస్లాం గడాఫీ వారణాసి’ సీక్వెల్‌

Telangana: ఇంటర్ పరీక్ష ఇన్విజిలేటర్లకు ఎస్ఆర్ఎస్ అమలు!

Tejaswini Y
Telangana: ఇంటర్ పరీక్ష ఇన్విజిలేటర్లకు ఎస్ఆర్ఎస్ అమలు!

Telangana : రాష్ట్రంలో ఈ యేడాది ఫిబ్రవరి 25 నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో ఇన్విజిలేటర్లకు ఫేషియల్ రికగ్నేషన్ అటెండెన్స్ (FRS)ను అమలు చేయనున్నారు. ఇదే విధానాన్ని పరీక్షల అనంతరం నిర్వహించే ఇంటర్ మూల్యాంకనం (వాల్యూయేషన్)లోనూ అమలు చేయాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే ఇన్విజిలేటర్లతోపాటు చీఫ్ సూపరింటెండెంట్కు డిపార్ట్ మెంటల్ ఆఫీసర్స్కి కూడా ఎస్ఆర్ఎస్ను అమలు చేయాలని నిర్ణయించారు.

Telangana: SRS implemented for inter exam invigilators!
Telangana: SRS implemented for inter exam invigilators!

అలాగే ఫిబ్రవరి 1 నుంచి జరగనున్న ప్రాక్టికల్ పరీక్షలకు హాజరయ్యే ఇన్విజిలేటర్లకు, డిపార్ట్మెం టల్ ఆఫీసర్స్కి కూడా ఎస్ఆర్ఎస్ను అమలు చేయనున్నారు. ఎస్ఆర్ఎస్ను ప్రస్తుతానికి పరీక్షల సిబ్బందికి మాత్రమే అమలు చేయనున్నారు. వచ్చే విద్యా సంవత్సరం 2026-27 సంవత్సరంలో విద్యార్థులకు కూడా అమలు చేసే యోచనలో వాల్యుయేషన్లోనూ అమలు చేయనున్న ఇంటర్ బోర్డు వార్షిక పరీక్షలకు 1,495 కేంద్రాలు, ప్రాక్టికల్ పరీక్షలకు 1,924 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల రిస్ట్వచ్లపై నిషేదం విధించనున్న నేపథ్యంలో పరీక్షా కేంద్రాల్లో గోడ గడియారాలు ఏర్పాటు చేయను న్నారు. ప్రతి పరీక్ష కేంద్రంలోనూ ఒక గోడ గడియారం అందుబాటులో ఉంచేలా ఇప్పటి నుంచే చర్యలు తీసుకుంటున్నారు.

ఇంటర్ వార్షిక పరీక్షలకు ఈ ఏడాది 50,984 మంది విద్యార్థులు దూరంకానున్నారు. వారంతా ఇప్పటి వరకు పరీక్ష ఫీజు చెల్లించ లేదు. పరీక్ష ఫీజు చెల్లింపు గడువు ముగిసినందున.. వారు వార్షిక పరీక్షలకు హాజరయ్యే అవకాశం లేదు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ కలిపి మొత్తం 10,47,815 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. వారిలో ఇప్పటి వరకు 9,96,831 విద్యార్థులు మాత్రమే పరీక్ష ఫీజు చెల్లించారు. దీంతో పరీక్ష ఫీజు చెల్లించని 50,984 మంది పరీక్షలకు హాజరయ్యే అవకాశం లేదు. రాష్ట్రంలో ఫిబ్రవరి 25 నుంచి జరగనున్న వార్షిక పరీక్షలకు 1,495 పరీక్షా కేంద్రాలను ఏర్పా టు చేయనున్నారు. ఫిబ్రవరి 2 నుంచి ప్రారంభం కానున్న ప్రాక్టికల్ పరీక్షలకు 1,924 కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాటిలో జనరల్ విద్యార్థులకు 1,410 కేంద్రాలను, ఒకేషనల్ విద్యార్థులకు 484కేంద్రాలను ఏర్పాటు చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రామ్ చరణ్ ‘పెద్ది’ రిలీజ్ డేట్ ఖరారు..

రామ్ చరణ్ ‘పెద్ది’ రిలీజ్ డేట్ ఖరారు..

మిర్చి ధరలు పెరగడంతో సంబరంలో రైతన్న

మిర్చి ధరలు పెరగడంతో సంబరంలో రైతన్న

BELలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్

BELలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్

మంత్రులపై సీఎం రేవంత్ ఆగ్రహం

మంత్రులపై సీఎం రేవంత్ ఆగ్రహం

దేశవ్యాప్తంగా 2.5 కోట్ల ఆధార్ నంబర్లు రద్దు

దేశవ్యాప్తంగా 2.5 కోట్ల ఆధార్ నంబర్లు రద్దు

న్యాయవాది హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. ఆస్తి కోసం చెల్లెలిని చంపించిన అన్న!

న్యాయవాది హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. ఆస్తి కోసం చెల్లెలిని చంపించిన అన్న!

సీఎం చంద్రబాబును కలిసిన గద్దర్ కుమార్తె వెన్నెల

సీఎం చంద్రబాబును కలిసిన గద్దర్ కుమార్తె వెన్నెల

పీఎఫ్ ఖాతాదారులకు షాక్: తగ్గనున్న వడ్డీ రేట్లు?

పీఎఫ్ ఖాతాదారులకు షాక్: తగ్గనున్న వడ్డీ రేట్లు?

జగన్ హిందూ ద్రోహి అంటూ నాగబాబు తీవ్ర వ్యాఖ్యలు
6:38

జగన్ హిందూ ద్రోహి అంటూ నాగబాబు తీవ్ర వ్యాఖ్యలు

క్యాన్సర్ ను జీవనశైలి మార్పుతో జయించవచ్చు

క్యాన్సర్ ను జీవనశైలి మార్పుతో జయించవచ్చు

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ కార్యక్రమానికి హాజరైన మెగాస్టార్

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ కార్యక్రమానికి హాజరైన మెగాస్టార్

ఓటర్ల జాబితా సవరణపై సుప్రీంకోర్టు విచారణ: ఈసీఐకి నోటీసులు

ఓటర్ల జాబితా సవరణపై సుప్రీంకోర్టు విచారణ: ఈసీఐకి నోటీసులు

📢 For Advertisement Booking: 98481 12870