हिन्दी | Epaper
గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Telangana: సన్నరకం ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్

Aanusha
Telangana: సన్నరకం ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్

సంక్రాంతి పండుగను పురస్కరించుకునితెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు శుభవార్త అందించారు. రాష్ట్రంలోని సన్నరకం ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్‌ను ప్రభుత్వం చెల్లించినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఈ బోనస్ కోసం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.500 కోట్ల నిధులను విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. కేంద్రం నుంచి ఆటంకాలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోకుండా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, తెలిపారు.

Read Also: SIR: ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’

Telangana: A bonus of ₹500 per quintal for fine variety paddy
Telangana: A bonus of ₹500 per quintal for fine variety paddy

సాగునీటి విడుదల

మంగళవారం ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెంలో రూ.66.33 కోట్లతో నిర్మించిన ‘మంచుకొండ ఎత్తిపోతల పథకాన్ని’ మంత్రి ప్రారంభించారు. ఎన్నెస్పీ కాల్వ వద్ద మోటార్‌ను స్విచ్ ఆన్ చేసి సాగునీటిని విడుదల చేసిన అనంతరం.. మంచుకొండ గ్రామంలో కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ..

ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆయిల్‌పామ్ సాగులో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉందని, రాబోయే మూడేళ్లలో తెలంగాణ (Telangana) ను దేశంలోనే మొదటి స్థానంలో నిలుపుతామని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం మన దేశం ఏటా రూ. లక్ష కోట్లు వెచ్చించి విదేశాల నుంచి వంటనూనెలను దిగుమతి చేసుకుంటోందని, భవిష్యత్తులో ఆ సంపద అంతా మన రాష్ట్ర రైతులకు దక్కాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష అని పేర్కొన్నారు. దేశ అవసరాలకు సరిపడా నూనెను సరఫరా చేసే స్థాయికి తెలంగాణ ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870