Sangareddy District: మనూర్ మండలంలో..కారు బోల్తా పలువురికి గాయాలు….

Read Time:  1 min
Sangareddy District: మనూర్ మండలంలో..కారు బోల్తా పలువురికి గాయాలు….
FONT SIZE
GET APP

సంగారెడ్డి జిల్లా మనూర్ మండలం.. కారు బోల్తా పడింది. ఈ సంఘటన మండల కేంద్రం మనూర్ సమీపంలో చోటు చేసుకుంది… వివరాలకు వెళ్తే బాధితుల కథనం ప్రకారం జహిరాబాద్ లోని రామ్ నగర్ కు చెందిన భవాని, కార్తీక్, అనిరుద్, ఈశ్వర్, నలుగురు, కారులో బంధువుల వద్దకు శుభకార్యానికి చేరుకున్నారు. తిరుగు ప్రయాణంలో గురువారం మధ్యాహ్నం మనురు తాండ సమీపంలో మనూర్ ఎక్స్ రోడ్ సమీపంలో కార్ టైర్ పంచర్ కావడంతో కారు అదుపుతప్పి పక్కనే ఉన్న వాగు కాలంలోకి కారు దూసుకు వెళ్ళింది.

Read Also: Telangana: దమ్ముంటే ఖమ్మంలో పోటీ చేయ్.. KTRకు పొంగులేటి సవాల్

Sangareddy District: In Manur mandal.. several people were injured after a car overturned….
Sangareddy District: In Manur mandal.. several people were injured after a car overturned….

చికిత్స పొందుతున్నారు

దీంతో కారులో ప్రయాణిస్తున్న భవాని, కార్తీక్ లకు గాయాలు అయ్యాయి. కారు ప్రమాదాన్ని గమనించిన మాజీ సర్పంచ్ శివాజీ రావు. మాజీ జెడ్పిటిసి తనయుడు నాగేందర్ వెంటనే 108కు సమాచారం అందించారు 108 సిబ్బంది సుఖేందర్. గోపాల్. నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.