हिन्दी | Epaper
రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్

మహిళల ఖాతాల్లోకి రూ.12వేలు – మంత్రి సీతక్క

Sudheer
మహిళల ఖాతాల్లోకి రూ.12వేలు – మంత్రి సీతక్క

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక సంక్షేమాన్ని పెంపొందించడంపై ప్రత్యేక దృష్టి సారించింది. ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా‘ పథకం కింద సంవత్సరానికి రూ.12వేల ఆర్థిక సహాయాన్ని మహిళల ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. ఈ పథకం దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ లేని విభిన్నమైనది అని మంత్రి వివరించారు.

ఈ పథకం ద్వారా మహిళల ఆర్థిక స్వావలంబనకు తోడ్పడటం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. పథకంలో భాగంగా ఈ నెల 26న మొదటి విడతగా రూ.6వేలు మహిళల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. మహిళల ఆర్థిక స్వావలంబనతో పాటు కుటుంబ స్థిరత్వానికి ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఆధార్ నంబర్లను సరిగ్గా నమోదు చేయలేదని, డేటా ఎంట్రీలో కొన్ని పొరపాట్లు జరిగాయని మంత్రి గుర్తించారు. ఈ పొరపాట్లను సరిదిద్దేందుకు సంబంధిత అధికారులను తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం అందించే ప్రతి పథకం ప్రజలకు పూర్తిస్థాయిలో చేరేలా చూడాలన్నారు.

ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంతో పాటు మహిళల కోసం మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను తీసుకురావాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పల్లె, పట్టణ ప్రాంతాల్లో మహిళలు స్వయం ఉపాధి సాధించేలా ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రభుత్వం ముందుకువస్తోంది. ఈ పథకం అమలుకు సంబంధించిన ప్రకటనతో రాష్ట్రంలోని మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ ఆర్థిక బాధ్యతలను దృష్టిలో ఉంచుకుని తీసుకొచ్చిన ఈ పథకం వారికి బాసటగా నిలుస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి కార్యక్రమాలు మహిళా సాధికారతను మరింత బలపరుస్తాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870