हिन्दी | Epaper
గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Road Accident: పెళ్లైన మూడు రోజులకే రోడ్డు ప్రమాదంలో నవ వధువు మృతి

Sharanya
Road Accident: పెళ్లైన మూడు రోజులకే రోడ్డు ప్రమాదంలో నవ వధువు మృతి

కరీంనగర్ జిల్లాలో పండుగ సందర్భంగా కుటుంబాలు ఆనందంలో మునిగిపోతున్న వేళ, ఒక కుటుంబం మాత్రం విషాదంలో మునిగిపోయింది. ఇటీవలే వివాహం అయిన ఓ యువతి, పరీక్షల కోసం భర్తతో కలిసి బయలుదేరిన ప్రయాణంలో ప్రాణాలు కోల్పోయింది.

Road Accident
Road Accident

పరీక్షకు వెళ్లిన నవ వధువు.. తిరిగిరాలేదు

చొప్పదండి మండలంలోని రుక్మాపూర్‌కు చెందిన ముద్దసాని అఖిల, ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించిన పీజీ ప్రవేశ పరీక్ష రాయడానికి వెళ్లింది. పరీక్షను తిమ్మాపూర్ (Thimmapur) మండలంలోని వాగేశ్వరీ ఇంజినీరింగ్ కాలేజీ పరిధిలోని డిజిటల్ జోన్‌లో రాసిన అనంతరం భర్తతో కలిసి బైక్‌పై తిరుగు ప్రయాణంలో పాల్గొంది.

రోడ్డు ప్రమాదంలో దుర్మరణం

అఖిల దంపతులు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఓ గుర్తుతెలియని వాహనం బలంగా ఢీకొట్టింది. వీరిద్దరూ రోడ్డుపై పడిపోయారు. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన లారీ అఖిలను ఢీకొట్టి తలపై నుంచి వెళ్లిపోయింది. తీవ్ర గాయాల వల్ల ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. భర్త పరిస్థితిపై సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

పెళ్లి జరిగిన మూడు రోజులకే విషాదం

ఇటీవలనే అఖిల వివాహం (Akhila got married recently) జగిత్యాల జిల్లా లొత్తునూర్ గ్రామానికి చెందిన యువకుడితో ఘనంగా జరిగింది. వివాహ ఆనందం ఇంకా ఇంట్లో ఉండగానే, ఆమె మరణవార్త రెండు కుటుంబాలను శోకసంద్రంలో ముంచింది. తాళిబొట్లు మిన్నబడకముందే, పారాణి ఆరాకముందే అఖిల మృత్యువాత పడటం కుటుంబ సభ్యుల హృదయాలను పలుకరించింది.

తల్లిదండ్రుల బాధ కన్నీటిగా మారింది

పరీక్ష రాసి తిరిగొస్తున్న కూతురిని వేచి చూస్తున్న తల్లిదండ్రులకు, ఆమె మరణవార్త మరచిపోలేని దెబ్బయింది. నల్లపూసలు కుట్టించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా, కూతురు ప్రాణాలు కోల్పోయిందని తెలుసుకుని కుంటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆనందంగా వెళ్లిన కూతురు విగతజీవిగా తిరిగొచ్చిన దృశ్యం చూస్తూ తల్లిదండ్రులు, బంధువులు విలపించారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/telangana-rains-yellow-alert-issued-for-13-districts-today/telangana/528375/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870