हिन्दी | Epaper
అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Raja Singh: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై రాజాసింగ్ ఏమన్నారంటే?

Anusha
Raja Singh: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై రాజాసింగ్ ఏమన్నారంటే?

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి నియామకం వ్యవహారంపై ఆ పార్టీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక వ్యక్తి పేరును అధిష్టానం ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోందని అయితే ఈ పదవికి బూత్ కార్యకర్త నుంచి ముఖ్య నేత వరకు ఓటు వేసి ఎన్నుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ‘నావాడు, నీవాడు అంటూ నియమించుకుంటూ పోతే పార్టీకి తీవ్ర నష్టం’ వాటిల్లుతుందని ఆయన హైకమాండ్‌ను పరోక్షంగా హెచ్చరించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా ఎన్నిక నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు.బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావును అధిష్టానం ఖరారు చేసిందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో రాజాసింగ్ (Raja Singh) ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. గతంలో కూడా రాజాసింగ్ ఒక వీడియో విడుదల చేసి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నన్ను అధ్యక్షుడిగా చూడాలని చాలా మంది కార్యకర్తలు ఫోన్లు చేస్తున్నారు.

అధ్యక్ష పదవి ఎవరికిచ్చినా తనకు అభ్యంతరం లేదని

అందుకే నాకో అవకాశం ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరుతున్నా’ అని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ తనకు అవకాశం లభిస్తే, పార్టీలో గోరక్షణ విభాగాన్ని ఏర్పాటు చేస్తానని, గోరక్షణకు పాటుపడే కార్యకర్తలకు రక్షణగా నిలబడతానని హామీ ఇచ్చారు. బీజేపీ అవసరాన్ని గడపగడపకు చాటిచెబుతానని, ఎన్నికలకు ఆరు నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తామని కూడా తెలిపారు.అధ్యక్ష పదవి ఎవరికిచ్చినా తనకు అభ్యంతరం లేదని పేర్కొంటూనే, ‘వీఐపీలా ఉండే వారు కాకుండా హిందుత్వం కోసం పనిచేసే వ్యక్తినే నియమిస్తే బాగుంటుంది’ అని పరోక్షంగా అధిష్టానానికి సూచించారు. ‘రాజాసింగ్ అధ్యక్షుడు (President) కావొద్దని అడ్డుకునే ఒక బృందం పనిచేస్తోంది’ అంటూ ఆయన పార్టీలో అంతర్గత కుమ్ములాటలను బహిర్గతం చేశారు. రాజాసింగ్ వ్యాఖ్యలు తెలంగాణ బీజేపీలో నెలకొన్న కోల్డ్ వార్‌ను స్పష్టం చేస్తున్నాయి.

Raja Singh: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై రాజాసింగ్ ఏమన్నారంటే?
Raja Singh:

తగిన ప్రాధాన్యం

పార్టీని బలోపేతం చేయాలనే లక్ష్యంతో అధిష్టానం నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ క్షేత్రస్థాయిలో కార్యకర్తల అభిప్రాయాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదనే భావన వ్యక్తమవుతోంది. నాయకత్వ నియామక ప్రక్రియలో పారదర్శకత లేకపోవడం పార్టీ కార్యకర్తల్లో నిరుత్సాహాన్ని నింపే అవకాశం ఉంది. రాజాసింగ్ వంటి బలమైన హిందూత్వ వాది, ప్రజాదరణ ఉన్న నాయకుడి డిమాండ్లను అధిష్టానం ఎలా స్వీకరిస్తుంది. పార్టీలో ఐక్యతను ఎలా సాధిస్తుంది అనేది చూడాలి. రాష్ట్రంలో బీజేపీ (BJP) ని అధికారంలోకి తీసుకురావాలంటే, అందరినీ కలుపుకొని పోయే నాయకత్వం, స్పష్టమైన వ్యూహం అవసరం.

Read Also: Oil Palm: కేంద్రం దిగుమతి సుంకం తగ్గించిన ఫలితం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అంగన్‌వాడీల్లో చిన్నారులకు ఇకపై రుచికరమైన బ్రేక్‌ఫాస్ట్!

అంగన్‌వాడీల్లో చిన్నారులకు ఇకపై రుచికరమైన బ్రేక్‌ఫాస్ట్!

రేపు ఖమ్మంకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

రేపు ఖమ్మంకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

ఖమ్మం కూల్చివేతలపై ఎన్హెన్ఆర్సీ దర్యాప్తు?

ఖమ్మం కూల్చివేతలపై ఎన్హెన్ఆర్సీ దర్యాప్తు?

అక్రమ అరెస్టులకు భయపడేది లేదు: పద్మ దేవేందర్ రెడ్డి

అక్రమ అరెస్టులకు భయపడేది లేదు: పద్మ దేవేందర్ రెడ్డి

మార్చి 6 నుంచి ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ – సీఎం రేవంత్

మార్చి 6 నుంచి ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ – సీఎం రేవంత్

కోకాపేట భూములు శారదా పీఠానికే ఇవ్వండి – సీఎం రేవంత్

కోకాపేట భూములు శారదా పీఠానికే ఇవ్వండి – సీఎం రేవంత్

స్కూల్ ఫీజులపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం!

స్కూల్ ఫీజులపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం!

మదీనా బస్సు ప్రమాద బాధితులకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం

మదీనా బస్సు ప్రమాద బాధితులకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం

కరీంనగర్‌లో కిస్నా మెగా CSR కార్యక్రమం .. సామాజిక బాధ్యతతో పర్యావరణ పరిరక్షణ

కరీంనగర్‌లో కిస్నా మెగా CSR కార్యక్రమం .. సామాజిక బాధ్యతతో పర్యావరణ పరిరక్షణ

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ హోంగార్డు

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ హోంగార్డు

రోడ్డు భద్రతపై విద్యార్థులకు ఎస్పీ డి.జానకి దిశానిర్దేశం!

రోడ్డు భద్రతపై విద్యార్థులకు ఎస్పీ డి.జానకి దిశానిర్దేశం!

తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజులు పొడి వాతావరణమే

తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజులు పొడి వాతావరణమే

📢 For Advertisement Booking: 98481 12870