Medak Municipal: మెదక్ పట్టణ నూతన మున్సిపల్ చైర్ పర్సన్ కానుగు రాధిక భూపతి రాజ్ మరియు వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ గార్లను పి ఆర్ టి యు మెదక్ జిల్లా శాఖ అధ్యక్షుడు మేడి సతీష్ రావు గారి ఆధ్వర్యంలో వారిని ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, మండల బాధ్యులు సబ్బాని శ్రీనివాస్ సత్యనారాయణ రెడ్డి, చంద్రశేఖర్, సంతోష్ కుమార్, యాదవ రెడ్డి, రామకృష్ణ, సత్యనారాయణ, కరుణాకర్, శ్రీనివాస్, నవీన్, అమీరుద్దీన్, సురేష్, రాఘవేందర్, రాజు తదితరులు పాల్గొన్నారు.
Read Also: Breaking news: Terror Plot in Hyderabad: భాగ్యనగరంలో ఉగ్ర కుట్ర భగ్నం?

Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: