Kallur: సొంతింటి కల సాకారం.. ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభం
Kallur: పేదలందరికీ సొంత ఇంటి కలను నిజం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ (Congress government) ప్రధాన లక్ష్యమని సత్తుపల్లి శాసనసభ్యురాలు మట్టా రాగమయి స్పష్టం చేశారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్ల పథకం వర్తింపజేసేలా ప్రభుత్వం కృషి చేస్తోందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం కల్లూరు మండలంలోని లింగాల గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన మునిగంటి లీలావతి, శ్రీనుల గృహాలను ఆమె రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా … Continue reading Kallur: సొంతింటి కల సాకారం.. ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed