हिन्दी | Epaper
అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్

శ్రీతేజ్ ఆరోగ్యంపై తాజా హెల్త్ బులిటెన్ విడుదల

Vanipushpa
శ్రీతేజ్ ఆరోగ్యంపై తాజా హెల్త్ బులిటెన్ విడుదల

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట జరిగిన సంగతి తెలసిందే. పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా డిసెంబర్ 4న రాత్రి తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో సినిమా చూసేందుకు వచ్చిన రేవతి అనే ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె కుమారుడు తొమ్మిదేళ్ల శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. తొక్కిసలాట తర్వాత పోలీసులు అప్రమత్తమై బాలుడిని పక్కకు తీసుకెళ్లిన సీపీఆర్‌ చేశారు. వెంటనే సికింద్రాబాద్‌ కిమ్స్‌కు తరలించారు. అప్పటి నుంచి గత 56 రోజులుగా శ్రీతేజ్ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. కొన్ని రోజులపాటు ఐసీయూలో వెంటిలేటర్‌పైనే ఉన్న శ్రీతేజ్.. సొంతంగా ఆక్సిజన్‌ పీల్చుకోవటంతో వెంటిలేటర్‌ను తొలగించి గదికి తరలించారు. అప్పటి నుంచి శ్రీతేజ్ ఆసుపత్రి బెడ్‌కే పరిమితం కాగా.. తాజాగా డాక్టర్లు హెల్త్ బులిటెన్ రిలీజ్ చేశారు.

ప్రస్తుతం బాలుడు పేరుపెట్టి పిలిచినా కళ్లు తెరిచి చూడటం లేదని అన్నారు. ఎవర్ని గుర్తించటం లేదని.. నోరు విప్పి ఏం మాట్లాడటం లేదని తెలిపారు. ఇప్పటివరకు ముక్కు వద్ద అమర్చిన సన్నని గొట్టం ద్వారానే లిక్విడ్‌ ఆహారం అందిస్తున్నట్లు తెలిపారు. తమ సిబ్బంది ఫిజియోథెరపీ చేస్తున్నట్లు వెల్లడించారు. అయినా ఆరోగ్య పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదని చెప్పారు. ఎప్పుడు కోలుకుంటాడో కచ్ఛితంగా చెప్పలేని పరిస్థితి ఉందన్నారు. శ్రీతేజ్ బాడీలోని ఇతర జీవ ప్రక్రియలన్నీ సక్రమంగానే ఉన్నాయన్నారు. అయినా.. బాలుడి నుంచి స్థిరమైన ప్రతిస్పందనలు ఉండటం లేదని కిమ్స్‌ డాక్టర్లు డాక్టర్‌ చేతన్, డాక్టర్‌ విష్ణుతేజ్‌ వెల్లడించారు. కాగా, శ్రీతేజ్ ఆరోగ్యంపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది. వైద్యానికి ఆర్థిక సాయం కూడా అందించారు. హీరో అల్లు అర్జున్ బాలుడిని పరామర్శించటమే కాకుండా వైద్యానికి అవసరమైన డబ్బులు అందజేశారు. పు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870