📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

News Telugu: Election: సర్వేల్లో గెలుపెవరిదో తేలడం లేదన్న కిషన్ రెడ్డి

Author Icon By Rajitha
Updated: November 6, 2025 • 5:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Election: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (kishan reddy) జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సర్వేలపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏ పార్టీ గెలుస్తుందనే దానిపై సర్వేల్లో స్పష్టత లేకపోవడం ఓటర్లలో గందరగోళాన్ని సృష్టించిందని అన్నారు. రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని, ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు తమ హామీలను ప్రస్తావించకపోవడం తప్పేనని విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఉచిత బస్సు పథకాన్ని మాత్రమే చూపించడం ప్రజలను మోసం చేయడమేనని అన్నారు.

Read also: Indiramma Illu : ఇందిరమ్మ ఇళ్లు రద్దు ప్రారంభం లబ్ధిదారులకు కీలక హెచ్చరిక..

Election: సర్వేల్లో గెలుపెవరిదో తేలడం లేదన్న కిషన్ రెడ్డి

కాంగ్రెస్‌పై వ్యతిరేకత,

Election: అలాగే, రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్న బియ్యంలో ఎక్కువ భాగం కేంద్రానిదేనని, దాన్ని ఆపేస్తామని చెప్పడం బాధ్యతారాహిత్యమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెనుకబాటుకు గతంలో పాలించిన బీఆర్ఎస్ కూడా కారణమని అన్నారు. జీహెచ్ఎంసీ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉండి కనీస అభివృద్ధి కూడా కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌పై వ్యతిరేకత, బీఆర్ఎస్‌పై నమ్మకం లేకపోవడం వల్ల ఓటర్లు ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకోలేకపోతున్నారని ఆయన విశ్లేషించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

by-election Jubilee Hills Kishan Reddy latest news Telangana Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.