हिन्दी | Epaper
అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Ramakrishna : సీఎం చంద్రబాబుకు సీపీఐ నేత రామకృష్ణ లేఖ

sumalatha chinthakayala
Ramakrishna : సీఎం చంద్రబాబుకు సీపీఐ నేత రామకృష్ణ లేఖ

Ramakrishna : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ లేఖ రాశారు. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయటం హర్షనీయం అన్నారు.

సీఎం చంద్రబాబుకు సీపీఐ నేత

వయోపరిమితి గురించి ఆందోళన

అయితే, 2018 తదుపరి ఇప్పుడు మెగా డీఎస్సీ విడుదల చేయటంతో అభ్యర్థులు వయోపరిమితి గురించి ఆందోళన చెందుతున్నారని లేఖలు పేర్కొన్నారు. మెగా డీఎస్సీలో ఉద్యోగార్దులకు వయోపరిమితిని 47 ఏళ్లకు పెంచుతూ తగు చర్యలు చేపట్టండి అంటూ డిమాండ్ చేశారు. మెగా డీఎస్సీ ప్రక్రియను వేగంగా నిర్వహించాలని పేర్కొన్నారు.

వ్యక్తిగత విదేశీ పర్యటన

ఇది ఇలా ఉండగా ఇవాల్టితో సీఎం చంద్రబాబు నాయుడు వ్యక్తిగత విదేశీ పర్యటన ముగియనుంది. తన పుట్టినరోజు నేపథ్యంలో విదేశీ పర్యటనకు తన కుటుంబంతో పాటు… వెళ్లారు సీఎం చంద్రబాబు నాయుడు. ఈరోజు అర్ధరాత్రి 12 గంటలకు సీఎం చంద్రబాబు ఢిల్లీకి చేరుకుంటారు. రేపు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కూడా కలవనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు.

Read Also: ఏపీలోని గొల్లపూడి పంచాయతీకి జాతీయ అవార్డు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

HYD మెట్రో సర్కార్ ఆధీనంలోకి, L&Tకు గుడ్‌బై?

HYD మెట్రో సర్కార్ ఆధీనంలోకి, L&Tకు గుడ్‌బై?

ప్రముఖ వైద్యుడు వెంకటరత్నం కన్నుమూత, నగరం శోకం

ప్రముఖ వైద్యుడు వెంకటరత్నం కన్నుమూత, నగరం శోకం

చేతబడి అనుమానం, స్నేహితుడిని నడిరోడ్డుపై హత్య

చేతబడి అనుమానం, స్నేహితుడిని నడిరోడ్డుపై హత్య

చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై నాగబాబు స్పందన.. లక్ష రూపాయల చెక్కు అందజేత

చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై నాగబాబు స్పందన.. లక్ష రూపాయల చెక్కు అందజేత

మాజీ ఎంపీటీసీపై భూకబ్జా ఆరోపణలు.. ఆలయ కమిటీ ఫిర్యాదు

మాజీ ఎంపీటీసీపై భూకబ్జా ఆరోపణలు.. ఆలయ కమిటీ ఫిర్యాదు

వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ ఇవ్వాలి

వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ ఇవ్వాలి

ఇంటి వద్దకే రైలు పార్సిల్ సేవలు!

ఇంటి వద్దకే రైలు పార్సిల్ సేవలు!

కరన్ కోట్ గ్రామంలో వ్యక్తి దారుణ హత్య

కరన్ కోట్ గ్రామంలో వ్యక్తి దారుణ హత్య

రైల్వే అలర్ట్.. మార్చి 1 నుంచి ‘UTS’ యాప్ క్లోజ్

రైల్వే అలర్ట్.. మార్చి 1 నుంచి ‘UTS’ యాప్ క్లోజ్

ఫేక్ వీడియోలపై డీజీపీకి హరీశ్ రావు ఫిర్యాదు

ఫేక్ వీడియోలపై డీజీపీకి హరీశ్ రావు ఫిర్యాదు

ట్రాఫిక్ చలాన్ల పెరుగుదలపై బండి సంజయ్ ఆగ్రహం..

ట్రాఫిక్ చలాన్ల పెరుగుదలపై బండి సంజయ్ ఆగ్రహం..

తన పేరుతో సేవా సంస్థలు ఏర్పాటుపై కేటీఆర్ స్పందన

తన పేరుతో సేవా సంస్థలు ఏర్పాటుపై కేటీఆర్ స్పందన

📢 For Advertisement Booking: 98481 12870