हिन्दी | Epaper
అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన

హైదరాబాద్ లో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన ‘క్యాపిటల్యాండ్‌’

Sudheer
హైదరాబాద్ లో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన ‘క్యాపిటల్యాండ్‌’

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఐటీ పరిశ్రమ అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో సింగపూర్‌కు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్‌ సంస్థ ‘క్యాపిటల్యాండ్‌’ భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. రూ.450 కోట్ల వ్యయంతో ఆధునిక ఐటీ పార్క్‌ను 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది. సింగపూర్‌లో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో ఈ నిర్ణయం తీసుకోబడింది.

ఈ ఐటీ పార్క్ హైదరాబాద్‌ అభివృద్ధిలో మరో మైలురాయిగా నిలుస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు. క్యాపిటల్యాండ్‌ ఇప్పటికే హైదరాబాద్‌లో అనేక ఐటీ ప్రాజెక్టులను విజయవంతంగా నిర్వహిస్తున్నదని, ఈ కొత్త ప్రాజెక్టు నగరానికి కొత్త అవకాశాలను తెచ్చిపెడుతుందని సీఎం పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న వెంటనే ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి.

తెలంగాణలో తమ కార్యకలాపాలను విస్తరించటం ఆనందంగా ఉందని క్యాపిటల్యాండ్‌ ఇండియా సీఈవో గౌరీశంకర్‌ నాగభూషణం తెలిపారు. బ్లూచిప్‌ కంపెనీల అవసరాలకు అనుగుణంగా ప్రీమియం సదుపాయాలు, గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చగల సౌకర్యాలతో ఈ ఐటీ పార్క్‌ను నిర్మించనున్నట్లు కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్‌బాబు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ స్పెషల్‌ సెక్రటరీ విష్ణువర్ధన్‌రెడ్డి, క్యాపిటల్యాండ్‌ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మనోహర్‌ కియాతానీ తదితరులు పాల్గొన్నారు. క్యాపిటల్యాండ్‌ ఇప్పటికే ఐటీపీహెచ్‌, సైబర్‌ పెర్ల్‌ వంటి ప్రాజెక్టులతో నగర అభివృద్ధికి తోడ్పడిన సంగతి తెలిసిందే.

ఈ కొత్త ఐటీ పార్క్‌తోపాటు క్యాపిటల్యాండ్‌ గతంలో ప్రకటించిన 25 మెగావాట్ల డాటా సెంటర్ ఈ ఏడాదిలో అందుబాటులోకి రానుంది. ఐటీపీహెచ్‌ రెండో దశ కూడా 2028 నాటికి పూర్తి కానుంది. ఈ ప్రాజెక్టులు హైదరాబాద్‌ను ఐటీ రంగంలో మరింత ముందుకు తీసుకెళ్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

జిల్లాలను రద్దు చేస్తే ఉద్యమమే – కేటీఆర్

జిల్లాలను రద్దు చేస్తే ఉద్యమమే – కేటీఆర్

ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 3.64% పెంచుతూ తెలంగాణ సర్కారు జీవో విడుదల

ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 3.64% పెంచుతూ తెలంగాణ సర్కారు జీవో విడుదల

చలాన్లు ఆటో డెబిట్ అయ్యేలా చూడండి – సీఎం రేవంత్

చలాన్లు ఆటో డెబిట్ అయ్యేలా చూడండి – సీఎం రేవంత్

రైతులకు బోనస్ డబ్బులు విడుదల

రైతులకు బోనస్ డబ్బులు విడుదల

ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్

ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్

మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేయాలి

మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేయాలి

రామాయంపేట మున్సిపాలిటీలో తుది ఓటర్ల జాబితా విడుదల..

రామాయంపేట మున్సిపాలిటీలో తుది ఓటర్ల జాబితా విడుదల..

పోలవరం–నల్లమల సాగర్‌పై బీఆర్ఎస్ ఆగ్రహం
4:28

పోలవరం–నల్లమల సాగర్‌పై బీఆర్ఎస్ ఆగ్రహం

మేడారం మహాజాతర బ్రోచర్, పోస్టర్ ఆవిష్కరణ

మేడారం మహాజాతర బ్రోచర్, పోస్టర్ ఆవిష్కరణ

నాలుగు రోజుల్లో రూ.43 లక్షల చైనీస్ మాంజా సీజ్

నాలుగు రోజుల్లో రూ.43 లక్షల చైనీస్ మాంజా సీజ్

పండుగ వేళ భారీగా పెరిగిన నూనెల ధరలు..

పండుగ వేళ భారీగా పెరిగిన నూనెల ధరలు..

దివ్యాంగుల పెళ్లికి రూ.2 లక్షల ఆర్థిక సాయం: సీఎం రేవంత్

దివ్యాంగుల పెళ్లికి రూ.2 లక్షల ఆర్థిక సాయం: సీఎం రేవంత్

📢 For Advertisement Booking: 98481 12870