📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్

BJP: క‌విత‌ను బీజేపీలోకి ఎట్టి పరిస్థితుల్లో చేర్చుకొం:డీకే అరుణ

Author Icon By Anusha
Updated: May 24, 2025 • 4:44 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బీజేపీ ఎంపీ డీకే అరుణ ఎమ్మెల్సీ క‌విత‌పై తాజాగా సెన్సేష‌న‌ల్ కామెంట్స్ చేశారు. శ‌నివారం బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో విలేక‌ర్ల‌తో మాట్లాడిన ఆమె క‌విత‌ను ఎట్టిప‌రిస్థితుల్లో బీజేపీలో చేర్చుకోమ‌ని అన్నారు. ఎవరిని బడితే వారిని పార్టీలో చేర్చుకోమని, పార్టీలో చేరుతామ‌నే వాళ్ళను చూసిచేర్చుకుంటామ‌న్నారు.అన్ వాంటెడ్ గెస్టుల‌ను పార్టీలోకి  ఆహ్వానించ‌బోమ‌ని తెలిపారు.ఇక‌, తండ్రి కేసీఆర్‌(KCR)కు క‌విత రాసిన ర‌హ‌స్య‌ లేఖ ఎలా బ‌య‌ట‌కు వ‌చ్చిందో ఫాద‌ర్, స‌న్‌, డాట‌ర్‌కే తెలియాల‌ని అరుణ పేర్కొన్నారు. ముందు వార్తా ప‌త్రిక‌ల్లో లేఖ దిగింది, ఆ త‌ర్వాత క‌విత అమెరికా(America) నుంచి దిగింద‌ని ఎద్దేవా చేశారు. వారి కుటుంబ స‌భ్యులు లేదా స‌న్నిహితులే ఈ ప‌ని చేసి ఉండాల‌న్నారు. దీని వెనుక ఎవ‌రు ఉన్నారో క‌విత‌నే చెప్పాలన్నారు. 

BJP: క‌విత‌ను బీజేపీలోకి ఎట్టి పరిస్థితుల్లో చేర్చుకొం:డీకే అరుణ

ఒప్పందం

కేసీఆర్ అభివృద్ధి పేరుతో రూ.ల‌క్ష‌ల కోట్లు దోచుకున్నార‌ని ఈ సంద‌ర్భంగా అరుణ ఆరోపించారు. ఇక‌, అబ‌ద్ధాలు చెప్పి అధికారంలోకి వ‌చ్చిన కాంగ్రెస్ పార్టీ(Congress Party) త‌క్కువ స‌మ‌యంలోనే ప్ర‌జాభిమానాన్ని కోల్పోయింద‌ని దుయ్య‌బ‌ట్టారు. కాంగ్రెస్‌, బీఆర్ఎస్ మ‌ధ్య లోపాయికారి ఒప్పందం ఉంద‌ని ఆమె ఆరోపించారు. ఇదంతా రాష్ట్ర ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని తెలిపారు. రాష్ట్రంలో క‌మ‌లం పార్టీ బ‌ల‌ప‌డుతుంటే ఈ రెండు పార్టీలు క‌లిసి డ్రామాలు ఆడుతున్నాయ‌ని పేర్కొన్నారు. కేంద్ర ప్ర‌భుత్వ నిధుల‌తోనే రాష్ట్ర అభివృద్ధి జ‌రుగుతుంద‌ని ఎంపీ డీకే అరుణ అన్నారు.

Read Also: Terrorists: తెలుగు రాష్ట్రాల్లో ఉగ్రవాదుల ఏరివేతకు భారీ అన్వేషణ

#bjp #dkaruna #Kavitha #PoliticalComments #TelanganaPolitics Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.