हिन्दी | Epaper
గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

హైకోర్టు ను ఆశ్రయించిన అల్లుఅర్జున్ మామ

Sharanya
హైకోర్టు ను ఆశ్రయించిన అల్లుఅర్జున్ మామ

తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ అంశం కొత్త మలుపు తిరుగుతోంది. ప్రముఖ టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ మామ, కాంగ్రెస్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి తన ఇంటిని కూల్చొద్దని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. రోడ్డు విస్తరణ ప్రాజెక్టులో భాగంగా తన ఇంటికి నష్టమే కాకుండా, పర్యావరణానికి ప్రమాదమని ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు.

allu

రోడ్డు విస్తరణపై చంద్రశేఖర్ రెడ్డి అభ్యంతరం

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 వద్ద ఆయన నివాసం ఉంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) అధికారులు కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో రోడ్డు విస్తరణ చేపట్టారు. దీనివల్ల కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న ఇళ్లకు, వ్యాపార సముదాయాలకు ప్రభావం పడనుంది.
చంద్రశేఖర్ రెడ్డి ఈ ప్రాజెక్టుపై ఆందోళన వ్యక్తం చేస్తూ –
మహారాజ్ అగ్రసేన్ నుంచి రోడ్ నంబర్ 45లో రోడ్డు విస్తరణకు సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ శాఖ అధికారులు మరోసారి ఆలోచన చేయాలని కోరారుతాను 25 ఏళ్లుగా అక్కడే నివాసం ఉంటున్నానని, ఇప్పుడు ఖాళీ చేయడం అన్యాయమని అన్నారు. గతంలో వంద అడుగుల రోడ్డు విస్తరణ చేసినప్పుడే పార్క్‌ గోడను మించకుండా రోడ్డు నిర్మాణం చేశారు అని గుర్తు చేశారు. ఇప్పుడు అదే గోడను మరోసారి విస్తరించడమేంటని ప్రశ్నించారు. కొత్త రోడ్డు విస్తరణ వల్ల పర్యావరణానికి కూడా నష్టం వాటిల్లుతుందని వాదించారు.

కేబీఆర్ పార్క్ విస్తరణపై కాలనీవాసుల వ్యతిరేకత

కేవలం చంద్రశేఖర్ రెడ్డే కాదు, రోడ్ నంబర్ 92లో నివాసముండే ప్రజలు కూడా హైకోర్టును ఆశ్రయించారు. రహదారి విస్తరణ వల్ల 306 ఇండ్లు, వ్యాపార సముదాయాలు దెబ్బతింటాయి. GHMC, తెలంగాణ ప్రభుత్వంపై పిటిషన్ వేసి, తమ ఇళ్లను కూల్చొద్దని కోరారు. తమ నివాసాలకు, వ్యాపార సముదాయాలకు మార్కింగ్ వేస్తూ భయాందోళన కలిగిస్తున్నారని వాపోయారు. ఇప్పటికే హైకోర్టు GHMC కమిషనర్‌కు నిబంధనల ప్రకారం తగిన నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వ ప్రణాళికను సమీక్షించాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు. కేబీఆర్ పార్క్ చుట్టూ రహదారుల నిర్మాణంపై గతంలో కూడా వివాదాలు చెలరేగాయి. గత ప్రభుత్వ హయాంలో పర్యావరణ పరిరక్షణ పేరుతో కొన్ని ప్రాజెక్టులు రద్దు అయ్యాయి. అయితే ప్రస్తుత ప్రభుత్వం ట్రాఫిక్ తగ్గింపు దృష్టితో ముందుకు సాగుతోంది.

అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి పెట్టిన వ్యక్తిగత పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టనుంది. GHMC కు హైకోర్టు మార్గదర్శకాలు ఇచ్చే అవకాశం ఉంది. కాలనీవాసులు, వ్యాపారస్తుల వాదనలు విన్న తర్వాత నిర్ణయం తీసుకోనుంది. పర్యావరణ పరిరక్షణ, ప్రజా ప్రయోజనాల మధ్య సమతుల్యత సాధించేలా నిర్ణయం వస్తుందా? అనేది చర్చనీయాంశం. హైదరాబాద్ నగరాభివృద్ధిలో కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ కీలక అంశంగా మారింది. ఒకవైపు ప్రభుత్వ అభివృద్ధి ప్రణాళిక, మరోవైపు ప్రజల ప్రాణాలు, ఆస్తులపై ఉన్న భయం. ఈ వివాదం త్వరలోనే ఓ నిర్ణయానికి వచ్చే అవకాశముంది. హైకోర్టు తీర్పు, GHMC తుది ప్రణాళికకు అందరి దృష్టి ఉంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

వాట్సాప్ మీ-సేవ’కు భారీ స్పందన

వాట్సాప్ మీ-సేవ’కు భారీ స్పందన

ట్రావెల్స్ బస్సు దగ్ధం.. తప్పిన పెనుప్రమాదం

ట్రావెల్స్ బస్సు దగ్ధం.. తప్పిన పెనుప్రమాదం

సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని మార్చి నెలలో ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు

సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని మార్చి నెలలో ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు

రూ.6 లక్షల కాపర్ కేబుల్స్ దొంగతనం, నలుగురు అరెస్ట్!

రూ.6 లక్షల కాపర్ కేబుల్స్ దొంగతనం, నలుగురు అరెస్ట్!

నిజాం క్లబ్‌లో ఎన్నికల ఆలస్యం, కోర్టు ఆర్డర్‌తో మలుపు!

నిజాం క్లబ్‌లో ఎన్నికల ఆలస్యం, కోర్టు ఆర్డర్‌తో మలుపు!

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి రూ.కోటి పరిహారం అందించిన సీఎం

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి రూ.కోటి పరిహారం అందించిన సీఎం

తెలంగాణలో 336 వార్డుల్లో జనసేన పోటీ

తెలంగాణలో 336 వార్డుల్లో జనసేన పోటీ

పవన్ ఎన్నికల ప్రచారం రద్దు

పవన్ ఎన్నికల ప్రచారం రద్దు

BJP మేనిఫెస్టో విడుదల చేసిన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు

BJP మేనిఫెస్టో విడుదల చేసిన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు

మేడారం హుండీలో భక్తుల వింత కోరికలు

మేడారం హుండీలో భక్తుల వింత కోరికలు

పేదరిక నిర్మూలనకు తెలంగాణలో కొత్త పథకం

పేదరిక నిర్మూలనకు తెలంగాణలో కొత్త పథకం

సిగాచీ పరిశ్రమ మృతులపై హరీశ్ రావు తీవ్ర ఆరోపణలు

సిగాచీ పరిశ్రమ మృతులపై హరీశ్ రావు తీవ్ర ఆరోపణలు

📢 For Advertisement Booking: 98481 12870