हिन्दी | Epaper
ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్

Telugu News: Indiramma House-ఇందిరమ్మ ఇళ్లకు అదనపు నిధులు ఒక్కో ఇంటికి రూ.39 వేలు..

Sushmitha
Telugu News: Indiramma House-ఇందిరమ్మ ఇళ్లకు అదనపు నిధులు ఒక్కో ఇంటికి రూ.39 వేలు..

ఇందిరమ్మ హౌసింగ్(Indiramma House) స్కీమ్ కింద పేదలకు గృహ నిర్మాణాన్ని ప్రోత్సహించడంలో భాగంగా, తెలంగాణ(Telangana) ప్రభుత్వం కొత్తగా కేంద్రం నుండి అదనపు నిధులను పొందుతోంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజనతో పాటు, ఉపాధి హామీ పథకం మరియు స్వచ్ఛ భారత్ మిషన్ల అనుసంధానం ద్వారా ప్రతి ఇంటికి అదనంగా రూ. 39 వేలు లబ్ధిదారులకు అందనున్నాయి. ఈ నిర్ణయంతో పేదల సొంతింటి కల సులభంగా నెరవేరనుంది.

Indiramma House

ఆర్థిక సహాయం, నిధుల పంపిణీ

ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఒక్కో ఇంటికి కేంద్రం నుంచి మొత్తం రూ. 1.11 లక్షలు లభిస్తాయి. ఇందులో ఇంతకుముందు ఇస్తున్న పీఎం ఆవాస్ యోజన కింద రూ. 72 వేలతో పాటు, అదనంగా ఉపాధి హామీ పథకం(Employment Guarantee Schem) కింద రూ. 27 వేలు, స్వచ్ఛ భారత్ మిషన్ కింద రూ. 12 వేలు ఉంటాయి. దీనికి రాష్ట్ర ప్రభుత్వం(State Govt) నుంచి రూ. 3.89 లక్షలు కలిపి, ఒక్కో లబ్ధిదారుడికి మొత్తం రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందుతుంది. ఇంటి నిర్మాణం పనులను లబ్ధిదారులు ఉపాధి హామీ జాబ్ కార్డు ద్వారా 90 రోజుల పాటు చేసుకోవచ్చు, దీని ద్వారా వారికి రోజుకు రూ. 300 కూలీ లభిస్తుంది.

అదనపు నిధుల కోసం, ఇప్పటికే ఇళ్లు మంజూరు అయిన 3 లక్షల కుటుంబాలలో 2 లక్షల మందికి జాబ్ కార్డులు ఉన్నాయి. మిగిలిన వారికి త్వరలో కార్డులు ఇవ్వాలని అధికారులు గ్రామీణాభివృద్ధి శాఖకు లేఖ రాశారు.

పథకం అమలు, పారదర్శకత

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే రెండు దశల్లో 3.18 లక్షల ఇళ్లకు మంజూరు లభించగా, వాటిలో 2 లక్షల ఇండ్ల నిర్మాణం ప్రారంభమైంది. పథకంలో పారదర్శకత కోసం ‘ఇందిరమ్మ యాప్’ ద్వారా లబ్ధిదారులు తమ ఇంటి నిర్మాణపు ఫోటోలను స్వయంగా అప్లోడ్ చేసే సదుపాయం కల్పించారు. నిధులు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి గ్రీన్ ఛానల్ ద్వారా జమ అవుతున్నాయి, ఇది అవినీతిని నివారించడంలో కీలకంగా పనిచేస్తోంది. కేంద్రం ఆన్‌లైన్ సర్వే పూర్తి చేసిన తర్వాతే కొత్తగా ఇళ్లు మంజూరు చేస్తామని స్పష్టం చేసింది

ఇందిరమ్మ ఇళ్లకు కేంద్రం నుంచి అదనంగా ఎంత సహాయం అందుతుంది?

ఉపాధి హామీ, స్వచ్ఛ భారత్ మిషన్ల ద్వారా అదనంగా రూ. 39 వేలు అందుతాయి.

ఈ పథకం కింద ఎన్ని ఇళ్లకు మంజూరు లభించింది?

ఇప్పటికే రెండు దశల్లో 3.18 లక్షల ఇళ్లకు మంజూరు లభించింది.

Read hindi news: hindi.vaartha.com

Read also:

Telugu News: Sadhaguru jaggi Vasudav -సద్గురు జగ్గీవాసుదేవ్ పేరిట ఎఐ విడియో.. మహిళకు రూ.3.75 కోట్ల టోకరా

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

హైడ్రా ప్రత్యేక కార్యక్రమం

హైడ్రా ప్రత్యేక కార్యక్రమం

రేవంత్ భాషను తప్పు పట్టిన కేటీఆర్

రేవంత్ భాషను తప్పు పట్టిన కేటీఆర్

గుడ్ న్యూస్..తెలంగాణ లో గృహాలకు ఫ్రీగా విద్యుత్ కనెక్షన్లు

గుడ్ న్యూస్..తెలంగాణ లో గృహాలకు ఫ్రీగా విద్యుత్ కనెక్షన్లు

హిందుస్థాన్ లివర్ కంపెనీ వేర్‌హౌస్‌లో అగ్ని ప్రమాదం

హిందుస్థాన్ లివర్ కంపెనీ వేర్‌హౌస్‌లో అగ్ని ప్రమాదం

హైదరాబాద్ ఫిల్మ్ హబ్‌గా మారుతుంది, డిప్యూటీ సీఎం భట్టి ప్లాన్!

హైదరాబాద్ ఫిల్మ్ హబ్‌గా మారుతుంది, డిప్యూటీ సీఎం భట్టి ప్లాన్!

రేవంత్ కేవలం ముస్లింల కోసమే పని చేస్తున్నారు – నితిన్ నబీన్ కీలక వ్యాఖ్యలు

రేవంత్ కేవలం ముస్లింల కోసమే పని చేస్తున్నారు – నితిన్ నబీన్ కీలక వ్యాఖ్యలు

ఫోన్ ట్యాపింగ్ చేసినందుకా..? కేసీఆర్ జాతిపిత ? – సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

ఫోన్ ట్యాపింగ్ చేసినందుకా..? కేసీఆర్ జాతిపిత ? – సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

మార్చి నెల 19న గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం

మార్చి నెల 19న గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం

హామీలన్నీ నెరవేర్చి తీరుతాం:మంత్రి వివేక్

హామీలన్నీ నెరవేర్చి తీరుతాం:మంత్రి వివేక్

పవన్ కల్యాణ్ పై మహేశ్ కుమార్ గౌడ్ విమర్శలు .. స్పందించిన తెలంగాణ జనసేన

పవన్ కల్యాణ్ పై మహేశ్ కుమార్ గౌడ్ విమర్శలు .. స్పందించిన తెలంగాణ జనసేన

కాంగ్రెస్ కు ఓటు వేస్తే కష్టాల పాలవుతాం:పద్మాదేవేందర్ రెడ్డి

కాంగ్రెస్ కు ఓటు వేస్తే కష్టాల పాలవుతాం:పద్మాదేవేందర్ రెడ్డి

మిర్చి ధరలు పెరగడంతో సంబరంలో రైతన్న

మిర్చి ధరలు పెరగడంతో సంబరంలో రైతన్న

📢 For Advertisement Booking: 98481 12870