हिन्दी | Epaper
తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్

Telangana: ఈ ఏడాది విజయదశమికే చీరలు పంపిణీ

Anusha
Telangana: ఈ ఏడాది విజయదశమికే చీరలు పంపిణీ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమానికి కట్టుబడి ఉన్నదని మరోసారి నిరూపించింది.రాష్ట్రంలోని 65 లక్షల మంది మహిళా స్వయం సహాయక సంఘాల (Self Help Groups – SHGs) సభ్యులకు ఉచితంగా చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మహిళల ముఖాల్లో ఆనందాన్ని వెల్లివిరిసేలా చేసింది.మొత్తం 1.30 కోట్ల చీరలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ భారీ కార్యక్రమం కోసం సుమారు 4 కోట్ల మీటర్ల చీరలు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. ఈ చీరల తయారీ ప్రస్తుతం సిరిసిల్లలోని పవర్‌లూమ్‌లపై ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే కోటి మీటర్ల చీరలు తయారై ప్రాసెసింగ్‌కు సిద్ధంగా ఉన్నాయని, మిగిలిన వాటి ఉత్పత్తి కూడా వేగంగా కొనసాగుతోందని సమాచారం. సిరిసిల్లలో రోజుకు సుమారు 5 వేల మంది పవర్‌లూమ్ కార్మికులు ఈ పనిలో నిమగ్నమై ఉన్నారు.

పవర్‌లూమ్‌లపై ముమ్మరంగా సాగుతోంది

ప్రభుత్వం ఈ చీరల తయారీని సెప్టెంబర్ నెలాఖరు కల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ గడువులోగా తయారీ ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకం కోసం బీసీ సంక్షేమ శాఖ ఇప్పటికే రూ. 318 కోట్లను విడుదల చేసింది. చీరల డిజైన్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Chief Minister Revanth Reddy) స్వయంగా ఖరారు చేశారు. ఈసారి దసరాకు లేదా ప్రభుత్వం నిర్ణయించే మరో తేదీలో ఈ చీరలను పంపిణీ చేయనున్నారు.ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో సిరిసిల్ల జిల్లాలో సాంచాల సవ్వడి మొదలైంది. గత నెల రోజులుగా పనులు అత్యంత చురుగ్గా సాగుతున్నాయి. 

Telangana: ఈ ఏడాది విజయదశమికే చీరలు పంపిణీ
Telangana: ఈ ఏడాది విజయదశమికే చీరలు పంపిణీ

ఒక్కో మహిళకు ఒక చీర మాత్రమే

దీని ద్వారా ఒక్కో కార్మికుడు వారానికి రూ. 4 వేల నుంచి రూ. 5 వేల వరకూ సంపాదిస్తున్నారని అధికారులు తెలిపారు. తమకు ఉపాధి సమస్య తీరిందని కార్మికులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కో మహిళకు ఒక చీర మాత్రమే అందించగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రెండు చీరలు పంపిణీ చేయాలని నిర్ణయించడం గమనార్హం. ప్రభుత్వ నిర్ణయం మహిళా SHG సభ్యుల సంక్షేమం పట్ల ప్రభుత్వ నిబద్ధతను స్పష్టం చేస్తుండగా, లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Weather Alert: బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870