हिन्दी | Epaper
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు

శ్రీవారిని దర్శించుకున్న తండేల్ టీమ్.

Anusha
శ్రీవారిని దర్శించుకున్న తండేల్ టీమ్.

నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన సినిమా ‘తండేల్’ మంచి విజయం సాధించింది. చందూ ,మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పటికే రూ. 80 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. రూ. 100 కోట్ల మైల్ స్టోన్ మార్క్ దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం గురువారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. నాగచైతన్య, సాయి పల్లవితో పాటుగా నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసు, డైరెక్టర్ చందూ మొండేటి కలిసి స్వామి వారిని దర్శించుకున్నారు. బుధవారమే తిరుపతికి చేరుకున్న ‘తండేల్’ టీం,ఇవాళ వీఐపీ దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు.దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.’తండేల్’ సినిమా రిలీజైన తర్వాత నిర్మాత బన్నీ వాసుతో కలిసి ఇటీవల చైతన్య, చందూ మొండేటి విజయవాడలోని కనక దుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఇప్పుడు నిర్మాత అల్లు అరవింద్ తన సతీమణితో కలిసి టీం మొత్తాన్ని తిరుమల శ్రీవారి దర్శనానికి తీసుకెళ్లారు. రిలీజ్ తర్వాత మూవీ ప్రమోషన్స్ లో కనిపించని సాయి పల్లవి కూడా చిత్ర యూనిట్ తో కలిసి శ్రీవారి సేవలో పాల్గొంది.దర్శనానంతరం ‘తండేల్’ మూవీ టీమ్ తిరుపతిలోని ఓ థియేటర్ ను విజిట్ చేయనున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా శ్రీకాకుళం వెళ్లనున్నారు. ఈరోజు సాయంత్రం స్థానిక కోడిరామ మూర్తి స్టేడియంలో థ్యాక్యూ మీట్ నిర్వహించనున్నారు.

Thandel Movie Team at Tirumala (1)

విజయోత్సవ దారిలో ‘తండేల్’
సినిమా విడుదలైనప్పటి నుంచి బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సాధిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా మంచి ఆదరణ పొందుతోంది. నేచురల్ లవ్ స్టోరీ, నాగచైతన్య – సాయి పల్లవి కెమిస్ట్రీ, చందూ మొండేటి దర్శకత్వ ప్రతిభ – ఇవన్నీ కలిసి సినిమాను హిట్ ట్రాక్‌లో నిలిపాయి.

సినిమా హైలైట్స్:

చందూ మొండేటి దర్శకత్వంలో సహజమైన కథనంతో ప్రేక్షకులను మెప్పించిన సినిమా

సంగీతం, విజువల్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి

ఫ్యామిలీ ఆడియన్స్ నుండి విశేషమైన స్పందన

ప్రస్తుతం సినిమాకు పాజిటివ్ మౌత్ టాక్ ఉండటంతో, వసూళ్లు కొనసాగుతున్నాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు

ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు

ఏపీబీసీఎల్ నాన్ కన్వర్టబుల్ బాండ్లపై వైసీపీ విమర్శలు

ఏపీబీసీఎల్ నాన్ కన్వర్టబుల్ బాండ్లపై వైసీపీ విమర్శలు

దేశంలో తొలిసారి 100 ఎకరాల్లో ‘దివ్య వృక్షాల’ ప్రాజెక్టు

దేశంలో తొలిసారి 100 ఎకరాల్లో ‘దివ్య వృక్షాల’ ప్రాజెక్టు

అనకాపల్లి వద్ద బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్

అనకాపల్లి వద్ద బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్

పిన్నెల్లికి జగన్ అండ: జూలకంటి తీవ్ర విమర్శలు

పిన్నెల్లికి జగన్ అండ: జూలకంటి తీవ్ర విమర్శలు

పవన్‌కు నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటారు: మంత్రి ఆనం

పవన్‌కు నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటారు: మంత్రి ఆనం

భార్యను హత్య చేసి బైక్‌పై పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన భర్త

భార్యను హత్య చేసి బైక్‌పై పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన భర్త

ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను: నాగబాబు

ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను: నాగబాబు

నా భార్య విజయంపై గర్వంగా ఉంది: నారా లోకేశ్

నా భార్య విజయంపై గర్వంగా ఉంది: నారా లోకేశ్

జగన్ హయాంలో ఏపీ అస్తవ్యస్తంగా మారింది: పరిటాల సునీత

జగన్ హయాంలో ఏపీ అస్తవ్యస్తంగా మారింది: పరిటాల సునీత

తిరుమల భక్తులకు శుభవార్త.. త్వరలోనే ఏఐ చాట్‌బాట్ సేవలు

తిరుమల భక్తులకు శుభవార్త.. త్వరలోనే ఏఐ చాట్‌బాట్ సేవలు

కర్నూలులో బంగారు గనుల తవ్వకాలు ప్రారంభం

కర్నూలులో బంగారు గనుల తవ్వకాలు ప్రారంభం

📢 For Advertisement Booking: 98481 12870