हिन्दी | Epaper
గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు

భారత్ vs ఆస్ట్రేలియా సెమీఫైనల్ లో గెలుపు ఎవరిదీ?

Sharanya
భారత్ vs ఆస్ట్రేలియా సెమీఫైనల్ లో గెలుపు ఎవరిదీ?

భారత క్రికెట్ అభిమానులందరి దృష్టి ఇప్పుడు మార్చి 4న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగనున్న భారత్ vs ఆస్ట్రేలియా మ్యాచ్‌పై ఉంది చాంపియన్స్ ట్రోఫీ 2025లో తొలి సెమీఫైనల్ మ్యాచ్‌గా జరగనున్న ఈ పోరులో రెండు జట్లు నువ్వా నేనా అనిపించుకునేలా సమిష్టిగా సిద్ధమవుతున్నాయి. గతంలో కీలక నాకౌట్ మ్యాచుల్లో ఆస్ట్రేలియా పైచేయి సాధించినప్పటికీ, ఈసారి టీమిండియా పూర్తి ఫామ్‌లో ఉందని చెప్పాలి.

navbharat times

భారత జట్టు మార్పులు – కీలక నిర్ణయాలు

ఈ హై-వోల్టేజ్ పోరుకు ముందు, భారత జట్టు ప్లేయింగ్ 11లో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా కేఎల్ రాహుల్ స్థానంలో రిషబ్ పంత్‌ను జట్టులోకి తీసుకురావడం, కుల్దీప్ యాదవ్‌కు బదులుగా కొత్త బౌలర్‌కు అవకాశం ఇవ్వడం వంటి నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు సమాచారం ఓపెనింగ్ పరంగా రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ మరోసారి జట్టుకు ఆదరణ కల్పించనున్నారు. వీరిద్దరూ కలిసి పటిష్టమైన ఆరంభాన్ని అందించాల్సిన బాధ్యత ఉంటుంది. మూడో స్థానంలో విరాట్ కోహ్లీ ఉండగా, నాలుగో స్థానంలో శ్రేయాస్ అయ్యర్ కీలక పాత్ర పోషించనున్నాడు. కేఎల్ రాహుల్ ఇంగ్లాండ్ సిరీస్‌లో అనుకున్న స్థాయిలో రాణించలేదు. అతని బ్యాటింగ్‌లో గుణాత్మక మార్పులు లేకపోవడం టీమిండియాను ఆలోచనలో పడేలా చేసింది. ఈ నేపథ్యంలో రాహుల్‌ను డ్రాప్ చేసి రిషబ్ పంత్‌ను జట్టులోకి తీసుకోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పంత్ ఆడితే ఆసీస్‌కు ఎదురుగా ఎగ్జిక్యూటివ్ షాట్లు ఆడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ముగ్గురు ఆల్‌రౌండర్లు టీమ్‌ఇండియాకు మల్టీ డైమెన్షనల్ బలాన్ని అందించనున్నారు. వీరిలో పాండ్యా మధ్య ఓవర్లలో ఫాస్ట్ బౌలింగ్‌తో ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్‌ను కట్టడి చేసే ప్రయత్నం చేయనున్నారు. కుల్దీప్ యాదవ్ గత మ్యాచ్‌లో వికెట్లు తీయగలిగినప్పటికీ, అతని బౌలింగ్ కాస్త ఖరీదైనదిగా మారింది. ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్ దూకుడుగా ఉండే పరిస్థితుల్లో, అతని స్థానంలో హర్షిత్ రాణా లేదా అర్ష్‌దీప్ సింగ్‌ను తీసుకునే అవకాశం ఉంది.

భారత్ vs ఆస్ట్రేలియా: అంచనాలు

భారత జట్టు గ్రూప్ దశలో అన్ని మ్యాచ్‌లను గెలిచి అగ్రస్థానంలో నిలిచింది. దీంతో సెమీఫైనల్స్‌లోకి ఫేవరెట్‌గా ప్రవేశించింది. ఆస్ట్రేలియా సైతం స్వల్ప తేడాతో రెండో స్థానంలో సెమీస్‌కు చేరింది. ఒకవేళ భారత ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇస్తే, ఆసీస్‌పై భారీ స్కోరు నమోదు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భారత బౌలర్లు ముఖ్యంగా కొత్త బంతితో విరుచుకుపడితే, ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ తడబడే అవకాశం ఉంది. భారత జట్టు గ్రూప్ దశలో అజేయంగా ముందుకు సాగగా, ఆసీస్ కూడా ఫామ్‌లో ఉంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, షమీ లాంటి స్టార్ ప్లేయర్లు భారత విజయానికి కసరత్తు చేస్తున్నారు. మరోవైపు, ఆసీస్ జట్టు ఎప్పుడూ నాకౌట్ మ్యాచుల్లో భయపెట్టే విధంగా ఆడతుంది. ఈ పోరులో గెలిచిన జట్టు చాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్‌కు అర్హత సాధించనుంది. అయితే, ఇది 50-50 పోటీగా ఉండే అవకాశముంది. భారత్ తన ప్రస్తుత ఫామ్‌ను కొనసాగిస్తే, ఆస్ట్రేలియాపై గెలుపొందే ఛాన్స్ ఉంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఒకే మ్యాచ్‌లో 31 సిక్సర్లు.. చరిత్ర సృష్టించిన సూపర్-8 పోరు
0:31

ఒకే మ్యాచ్‌లో 31 సిక్సర్లు.. చరిత్ర సృష్టించిన సూపర్-8 పోరు

ఫైనల్‌లో కర్ణాటక vs జమ్మూ కశ్మీర్

ఫైనల్‌లో కర్ణాటక vs జమ్మూ కశ్మీర్

జింబాబ్వేపై వెస్టిండీస్ ఘన విజయం

జింబాబ్వేపై వెస్టిండీస్ ఘన విజయం

టీమిండియా ఓటమికి ఆ తప్పిదాలే కారణం: అశ్విన్

టీమిండియా ఓటమికి ఆ తప్పిదాలే కారణం: అశ్విన్

సూపర్-8 సమరం, టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రజా

సూపర్-8 సమరం, టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రజా

టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్నాం: దక్షిణాఫ్రికా కెప్టెన్

టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్నాం: దక్షిణాఫ్రికా కెప్టెన్

టీమిండియాకు అంతుచిక్కని సవాలుగా నరేంద్ర మోదీ స్టేడియం!

టీమిండియాకు అంతుచిక్కని సవాలుగా నరేంద్ర మోదీ స్టేడియం!

హార్డిక్ పాండ్యా ఔట్ మహీకా శర్మ రియాక్షన్ ఇదే!
0:12

హార్డిక్ పాండ్యా ఔట్ మహీకా శర్మ రియాక్షన్ ఇదే!

భారత్ బ్యాడ్ రికార్డ్

భారత్ బ్యాడ్ రికార్డ్

భారత్ ఓటమిపై పగలబడి నవ్విన పాక్ మాజీ పేసర్
1:34

భారత్ ఓటమిపై పగలబడి నవ్విన పాక్ మాజీ పేసర్

పాలిటెక్నిక్‌ కోర్సులతోనే ఉపాధి అవకాశాలంటున్న విద్యాశాఖ

పాలిటెక్నిక్‌ కోర్సులతోనే ఉపాధి అవకాశాలంటున్న విద్యాశాఖ

విజయవాడలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్రీడా పోటీలు ప్రారంభం

విజయవాడలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్రీడా పోటీలు ప్రారంభం

📢 For Advertisement Booking: 98481 12870