Boxum Elite International Tournament: బాక్సింగ్ టోర్నీలో తెలంగాణ బాక్సర్లకు కాంస్యాలు

Read Time:  1 min
Boxum Elite International Tournament: బాక్సింగ్ టోర్నీలో తెలంగాణ బాక్సర్లకు కాంస్యాలు
FONT SIZE
GET APP

స్పెయిన్‌లోని లా నూసియా వేదికగా జరిగిన బాక్సమ్ ఎలైట్ ఇంటర్నేషనల్ టోర్నీ (Boxum Elite International Tournament) లో తెలంగాణ స్టార్ బాక్సర్ మహ్మద్ హుస్సాముద్దీన్‌ కాంస్య పతకంతో సరిపెట్టుకున్నారు. శనివారం జరిగిన పురుషుల 60 కేజీల సెమీస్‌లో హుస్సాముద్దీన్‌ 0-5తో కెనడాకు చెందిన కియోమా అలీ అహ్మదియా చేతిలో ఓడిపోయారు. అలాగే, 55 కేజీల జాదుమణి సింగ్‌, 54 కేజీల హితేశ్‌ గులియా కూడా, సెమీఫైనల్స్‌లో ఓడి కాంస్య పతకాలు సాధించారు. మహిళల విభాగంలో, 75 కేజీల సెమీస్‌లో లవ్లీనా బోర్గోహైన్‌ గెలిచి ఫైనల్లోకి ప్రవేశించారు. ప్రీతి పవార్, పూనమ్‌, మంజు రాణి, నీతూ గంగాస్‌, అరుంధతి చౌదరీ కూడా ఫైనల్లోకి అడుగుపెట్టారు.

Read Also: India America Deal: బైకులపై భారీగా తగ్లనున్న ధరలు

Boxum Elite International Tournament: Telangana boxers win bronze medals in boxing tournament
Boxum Elite International Tournament: Telangana boxers win bronze medals in boxing tournament

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.