Who will own Ratan Tatas p

ఆ ఒక్క కోరిక తీరకుండానే చనిపోయిన రతన్ టాటా

దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్స్‌ గౌరవ ఛైర్మన్‌ రతన్‌ టాటా (86) కన్నుమూసిన సంగతి తెలిసిందే. ముంబయిలోని బ్రీచ్‌ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. రతన్‌ టాటా మరణ వార్తతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్‌, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ సంతాపం వ్యక్తం చేశారు. అయితే టాటా కు ఒక కోరిక ఉండేదట..ఆ కోరిక తీరకుండానే ఆయన కన్నుమూశారని అంత మాట్లాడుకుంటున్నారు.

Advertisements

టాటా గ్రూప్ నుంచి ప్రభుత్వ పరమైన ఎయిరిండియాను మళ్లీ టాటాల పట్టులోకి తీసుకురావాలన్నది రతన్ టాటా చిరకాల కోరిక. ఇందుకు అడ్డంకులు ఎదురవడంతో సింగపూర్ ఎయిర్ లైన్స్, మలేషియా ఎయిర్ లైన్స్ తో కలిసి విమానయాన రంగంలోకి ప్రవేశించారు. ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణకు అడ్డంకులు తొలగడంతో 2022లో ఆ సంస్థను మళ్లీ టాటా గ్రూప్ కొనుగోలు చేసింది. అయితే, ఈ సంస్థ నష్టాల్లో ఉందని.. భారత ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది.

పీకల్లోతు నష్టాలతో ఉన్న ఎయిరిండియాను కొనేందుకు ఏ ప్రైవేటు సంస్థా ముందుకు రాలేదు. అయినా తమ గ్రూప్ వ్యవస్థాపకుడు జేఆర్డీ టాటా ప్రారంభించిన ఎయిర్ ఇండియాను మళ్లీ తమ ఆధీనంలోకి తేవాలనే ఏకైక లక్ష్యంతోనే ఎయిర్ ఇండియాను రతన్ టాటా కొనుగోలు చేశారు. ఇప్పుడు ఈ సంస్థ అన్ని బాలారిష్టాలను అధిగమిస్తూ పెద్ద ఎత్తున విస్తరణకు సిద్ధమైంది. అయితే, ఇప్పుడే నష్టాల నుంచి ఒడ్డున పడుతూ.. లాభాల దిశగా అడుగులు వేస్తున్న ఎయిర్ ఇండియా పూర్తి లాభాలు చూడకుండానే ఆయన తుది శ్వాస విడిచారు. దీన్ని లాభాల బాటలో పెట్టాలని.. సామాన్యులు కూడా తక్కువ ఖర్చుతో విమానం ఎక్కాలన్నది ఆయన కోరికగా ఉండేది.

Related Posts
Vallabaneni Vamsi: ఏప్రిల్ 1 వరకు రిమాండ్ విధింపు : కోర్టు ఆదేశాలు
Vallabaneni Vamsi ఏప్రిల్ 1 వరకు రిమాండ్ విధింపు కోర్టు ఆదేశాలు

Vallabaneni Vamsi: ఏప్రిల్ 1 వరకు రిమాండ్ విధింపు : కోర్టు ఆదేశాలు వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి గన్నవరం కోర్టు భారీ షాక్ Read more

బంగారాన్ని నిల్వ ఉంచుతున్న రిజర్వు బ్యాంకు..
బంగారాన్ని నిల్వ ఉంచుతున్న రిజర్వు బ్యాంకు..

సమాచారం ప్రకారం, సామాన్యులకు అందని స్థాయిలో బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఈ నెల ప్రారంభం నుంచి పుత్తడి ధర రూ. 88,285కి చేరుకున్నాయి. ప్రపంచ మార్కెట్లలో ఒడిదొడుకులు, Read more

ఐపీఎస్‌ అధికారులకు షాకిచ్చిన కేంద్ర హోం శాఖ!
ఐపీఎస్‌ అధికారులకు షాకిచ్చిన కేంద్ర హోం శాఖ!

అంజనీ కుమార్, అభిలాష బిస్త్, అభిషేక్ మహంతి. ఈ ముగ్గురిని వెంటనే రిలీవ్‌ చేయాలని హోం శాఖ ఆదేశాలిచ్చింది. డీజీ అంజనీ కుమార్‌ ఏపీ క్యాడర్ ఐపీఎస్ Read more

Narayana: అమరావతిలో మళ్లీ భూసేకరణకు మంత్రి నారాయణ వివరణ
Narayana: అమరావతిలో మళ్లీ భూసేకరణకు మంత్రి నారాయణ వివరణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేసే ప్రణాళికలు ఒక గొప్ప సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కావచ్చినా, రాజధాని అమరావతిలో Read more

Advertisements
×