ఏపీకి తుఫాను ముప్పు.. మూడు రోజులు భారీ వర్షాలు

ఏపీకి తుఫాను ముప్పు.. మూడు రోజులు భారీ వర్షాలు

రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఏపీని వర్షాలు వణికిస్తున్నాయి. వరుస తుపానుల ప్రభావంతో ఇటీవల వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు దంచికొట్టాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయంకాగా.. నదులు, వాంగులువంకలు పొంగిపొర్లి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు, వరదల కారణంగా పలువురు మృత్యువాత పడ్డారు. పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆ నష్టాల నుంచి తేరుకోకముందే మరోసారి ఏపీలో భారీ వర్షాలు కురవబోతున్నాయి.

Advertisements

దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈ నెల 14 నుంచి 16 వరకు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరోవైపు అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం రెండు, మూడు రోజుల్లో వాయుగుండంగా బలపడుతుందని పేర్కొంది. దీని ప్రభావం తో తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

Related Posts
నామినేషన్ వేసిన నాగబాబు
నామినేషన్ వేసిన నాగబాబు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోటా నామినేషన్: జనసేన నేత కొణిదెల నాగబాబు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త బలపరిచే అభ్యర్థులుగా జనసేన పార్టీ ముందు వెలుగులో నిలిచిన కొణిదెల నాగబాబు, Read more

Results: ఇంటర్‌, పదో తరగతి ఫలితాల విడుదలపై కీలక ప్రకటన!
Results: ఈ నెల 24 న ఇంటర్ ఫలితాలు మే మొదటి వారంలో పదో తరగతి ఫలితాలు విడుదల

ఫలితాల ప్రకటనకు సమయం ఖరారు తెలంగాణలో ఇంటర్మీడియట్‌ ఫలితాల విడుదలకు ప్రభుత్వం కీలక తేదీని ఖరారు చేసింది. రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించిన ప్రకారం, ఈ నెల 24వ Read more

ప్రభుత్వమే మారింది.. మిగతాదంతా సేమ్ టూ సేమ్ – షర్మిల కామెంట్స్
sharmila kutami

ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైస్ షర్మిల..కూటమి సర్కార్ పై ఘాటైన వ్యాఖ్యలు చేసింది. గత ప్రభుత్వంలో ఎలాగైతే అత్యాచారాలు , మహిళలపై దాడులు , క్రైమ్ Read more

IPL2025: ఈ రోజు ఐపీఎల్ లో డబల్ ధమాకా..ఫ్యాన్స్‌కి పండగే!
IPL2025: ఈ రోజు ఐపీఎల్ లో డబల్ ధమాకా..ఫ్యాన్స్‌కి పండగే!

క్రికెట్ అభిమానులకు ఈ రోజు పండగే. ఐపీఎల్ 2025లో భాగంగా ఈ రోజు డబుల్ హెడర్స్ జరగనుండడంతో అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.మధ్యాహ్నం ఒక మ్యాచ్, రాత్రి మరో Read more

Advertisements
×