हिन्दी | Epaper
సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం

Today News : Railway Board – రైల్వే బోర్డు చైర్మన్ సతీష్‌కుమార్ పదవీకాలం ఏడాది పొడిగింపు

Shravan
Today News : Railway Board – రైల్వే బోర్డు చైర్మన్ సతీష్‌కుమార్ పదవీకాలం ఏడాది పొడిగింపు

గుంతకల్లు రైల్వే Railway Board : భారతీయ రైల్వే బోర్డు చైర్మన్, సీఈఓగా పనిచేస్తున్న సతీస్ కుమార్ పదవికాలాన్ని మరో ఏడాది కాలం పాటు పొడిగిస్తూ కేంద్ర నియామకాల క్యాబినేట్ కమిటీ కార్యదర్శి మనిషా సక్సేనా ఆదేశాల జారీ చేశారు. ఐఆర్ఎస్ఎంఇ క్యాడర్కు చెందిన సతీష్ కుమార్ 1986-88 బ్యాచ్ (Batch) అధికారి. 1988లో వారణాసిలోని డీజిల్ లోకోమోటివ్ వర్క్స్ (DLB) లో ఎఎంఇగా తనసర్వీసు ప్రారంభించిన ఆయన అంచెలంచెలుగా తన ప్రతిభా సామ ర్థ్యాలను కనబరిచి 2022లో నార్త్ సెంట్రల్ రైల్వే అలహాబాద్ జోన్ జనరల్ మేనేజర్గా పనిచేసిన ఆయన 2024 సెప్టెంబరు 1 నుంచి రైల్వే బోర్డు చైర్మన్/సిఇఓగా నియమించింది. సతీష్ కుమార్ ఆగస్టు 31నపదవి విరమణ చేయాల్సి ఉండగా, ఆయన సేవలను గుర్తించిన కేంద్రప్రభుత్వం సతీష్ కుమార్ను రైల్వే బోర్డు చైర్మన్గా 1–9-2025నుంచి మరో ఏడాది పాటు రైల్వే బోర్డు చైర్మన్, సిఇఓగా కొనసాగించాలని నిర్ణయించి ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.

సతీష్ కుమార్ ఎవరు, ఆయన ప్రస్తుత పదవి ఏమిటి?

సతీష్ కుమార్ భారతీయ రైల్వే బోర్డు చైర్మన్ మరియు సీఈఓగా పనిచేస్తున్నారు. ఆయన ఐఆర్ఎస్ఎంఇ క్యాడర్‌కు చెందిన 1986-88 బ్యాచ్ అధికారి.

సతీష్ కుమార్ పదవీకాలం ఎంతవరకు పొడిగించబడింది?

కేంద్ర నియామకాల క్యాబినెట్ కమిటీ ఆదేశాల ప్రకారం, సతీష్ కుమార్ పదవీకాలాన్ని మరో ఏడాది పాటు పొడిగించారు. ఆయన 2025 సెప్టెంబర్ 1 నుంచి రైల్వే బోర్డు చైర్మన్ మరియు సీఈఓగా కొనసాగనున్నారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/assembly-sessions-from-18-women-parliamentarians-meeting-in-tirupati-on-14-15/andhra-pradesh/539139/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఢిల్లీలో విమానాల రద్దు, చిన్న తరగతులకు ఆన్‌లైన్ క్లాసులు

ఢిల్లీలో విమానాల రద్దు, చిన్న తరగతులకు ఆన్‌లైన్ క్లాసులు

బ్లింకిట్ డెలివరీ ఏజెంట్ సంపాదనపై వైరల్ చర్చ

బ్లింకిట్ డెలివరీ ఏజెంట్ సంపాదనపై వైరల్ చర్చ

నందాదేవిలో అదృశ్యమైన అమెరికా అణు పరికరం 60 ఏళ్ల తర్వాత మళ్లీ వైరల్

నందాదేవిలో అదృశ్యమైన అమెరికా అణు పరికరం 60 ఏళ్ల తర్వాత మళ్లీ వైరల్

కాలుష్యం ఎఫెక్ట్.. ఢిల్లీలో ఆన్లైన్ క్లాసులు

కాలుష్యం ఎఫెక్ట్.. ఢిల్లీలో ఆన్లైన్ క్లాసులు

ఉద్యోగి రాజీనామా చేస్తే పెన్షన్‌కు అనర్హులు

ఉద్యోగి రాజీనామా చేస్తే పెన్షన్‌కు అనర్హులు

ఏపీ పెట్రోల్ ధరల వ్యత్యాసంపై రాజ్యసభలో చర్చ

ఏపీ పెట్రోల్ ధరల వ్యత్యాసంపై రాజ్యసభలో చర్చ

కోల్‌కతా స్టేడియం ఘటనపై హైకోర్టులో పిటిషన్లు.. సీబీఐ దర్యాప్తుకు డిమాండ్

కోల్‌కతా స్టేడియం ఘటనపై హైకోర్టులో పిటిషన్లు.. సీబీఐ దర్యాప్తుకు డిమాండ్

BJPలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఎందుకు?

BJPలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఎందుకు?

విమాన ప్రయాణ ఛార్జీలను కట్టడి చేస్తాం – రామ్మోహన్ నాయుడు

విమాన ప్రయాణ ఛార్జీలను కట్టడి చేస్తాం – రామ్మోహన్ నాయుడు

భారత్ లో లెనోవా ఐడియా ట్యాబ్ ప్లస్ విడుదల

భారత్ లో లెనోవా ఐడియా ట్యాబ్ ప్లస్ విడుదల

ప్రియాంకా గాంధీతో PK భేటీ.. ఏం జరగబోతోంది?

ప్రియాంకా గాంధీతో PK భేటీ.. ఏం జరగబోతోంది?

మెస్సీ టూర్ పై బింద్రా కీలక వ్యాఖ్యలు

మెస్సీ టూర్ పై బింద్రా కీలక వ్యాఖ్యలు

📢 For Advertisement Booking: 98481 12870