हिन्दी | Epaper
ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్

మణిపూర్ లో కొనసాగుతున్న ఘర్షణలు.

Anusha
మణిపూర్ లో కొనసాగుతున్న ఘర్షణలు.

మణిపూర్‌ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ తన పదవికి రాజీనామా చేయగా రాష్ట్రపతి పాలన విధించారు.తాజా గా నిర్ణయం తీసుకున్నారు. గత రెండు ఏళ్లుగా కుకీ, మెయితీ తెగల మధ్య ఘర్షణతో తీవ్ర హింసాత్మక పరిస్థితులు నెలకొన్న మణిపూర్‌లో పరిస్థితులు ఎంతకూ అదుపులోకి రాకపోవడంతో చివరికి సీఎం బీరెన్ సింగ్ రాజీనామా చేశారు. బీరెన్ సింగ్ రాజీనామాతో మణిపూర్ ముఖ్యమంత్రి పదవిని ఎవరికైనా ఇస్తారా లేక రాష్ట్రపతి పాలన విధిస్తారా అనే చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోనే తాజాగా మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.ఈ ఘటనలో 100 మందికిపైగా చనిపోగా లక్ష మందికిపైగా కట్టుబట్టలతో ఊర్లు విడిచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సహాయక కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు.కుకీ, మెయితీల మధ్య జరుగుతున్న హింసను అడ్డుకోవడంలో మణిపూర్‌లోని బీజేపీ ప్రభుత్వం విఫలం అయిందని ప్రతిపక్షాలు ఎప్పటినుంచో ఆరోపిస్తున్నాయి.

ఇక కేంద్ర ప్రభుత్వం కూడా మణిపూర్ పరిస్థితులను నియంత్రించలేకపోయిందని కాంగ్రెస్ సహా ఇండియా కూటమి నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవల ముఖ్యమంత్రి పదవి నుంచి బీరెన్ సింగ్ తప్పుకున్నారు. దీంతో తాజాగా ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు.

రాష్ట్రపతి పాలన విధించిన కొద్దిసేపటికే

అల్లర్లను అదుపు చేసేందుకు వెళ్లిన ఓ జవాన్ అలజడి సృష్టించాడు. తన తోటి సైనికులపైనే కాల్పులు జరిపి ,అనంతరం తనను తాను కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటనలో మొత్తం ముగ్గురు సైనికులు చనిపోగా,మరో 8 మంది సైనికులు గాయపడ్డారు. మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించిన కొద్దిసేపటికే ఈ ఘటన చోటు చేసుకోవడం సంచలనంగా మారింది. సీఆర్పీఎఫ్ జవాన్ ఎందుకు కాల్పులు జరిపాడు అనేది ఇంకా తెలియలేదు. ఇక మణిపూర్‌లో ఇటీవల సీఎం బీరెన్ సింగ్ రాజీనామా చేయగా,కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తూ ఉత్తర్వులు వెలువరించింది. ఈ ఉత్తర్వులు వెలువడిన కొద్దిసేపటికే ఈ ఘటన జరగడం గమనార్హం.మణిపూర్‌ ఇంఫాల్ వెస్ట్ జిల్లాలోని జిల్లాలోని లాంఫెల్‌ ప్రాంతంలో ఉన్న సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ క్యాంప్‌లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.

120వ సీఆర్పీఎఫ్ బెటాలియన్‌కు చెందిన సంజయ్‌ కుమార్‌ అనే జవాన్ , తనతోపాటు విధులు నిర్వర్తిస్తున్న సైనికులపై భీకర కాల్పులకు దిగాడు. ఈ ఘటనలో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌, ఎస్‌ఐ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

Manipur violence jpg

రెండేళ్లుగా మణిపూర్‌లో ఉద్రిక్తతలు

2023 మే నెల నుంచి కుకీ, మెయితీ తెగల మధ్య తీవ్ర హింస చోటుచేసుకుంది. ఆర్థిక, సామాజిక వివక్ష, భూసమస్యల నేపథ్యంలో ప్రారంభమైన వివాదాలు క్రమంగా ఉగ్రరూపం దాల్చాయి. ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో ఇప్పటివరకు 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గాయపడ్డారు. లక్ష మందికిపైగా ప్రజలు సొంతూళ్లను వదిలి సహాయ కేంద్రాల్లో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

సీఎం బీరెన్ సింగ్ రాజీనామా

మణిపూర్‌లో పరిస్థితి మారటంతో, సీఎం బీరెన్ సింగ్‌పై సొంతపార్టీ నుంచి కూడా ఒత్తిళ్లు పెరిగాయి. చివరకు ఇటీవల ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. దీంతో కొత్త సీఎంను నియమిస్తారా? లేక రాష్ట్రపతి పాలన విధిస్తారా? అన్న చర్చకు తెరపడింది. కేంద్ర ప్రభుత్వం బీరు రాజీనామా తర్వాత రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నితిన్ నబీన్

బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నితిన్ నబీన్

ఎన్నికల్లో ఓడిపోవడం తో మీసాలు తీయించుకున్న కార్యకర్త

ఎన్నికల్లో ఓడిపోవడం తో మీసాలు తీయించుకున్న కార్యకర్త

దేశాన్ని కాపాడేది కాంగ్రెస్ ఒక్కటే – ఖర్గే

దేశాన్ని కాపాడేది కాంగ్రెస్ ఒక్కటే – ఖర్గే

మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం – రాహుల్ గాంధీ

మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం – రాహుల్ గాంధీ

అనకాపల్లి సమీపంలో BARC ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

అనకాపల్లి సమీపంలో BARC ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

సిడ్నీ బీచ్‌లో కాల్పుల ఘటన, భారత్‌లో ప్రకంపనలు

సిడ్నీ బీచ్‌లో కాల్పుల ఘటన, భారత్‌లో ప్రకంపనలు

ఆసియాలోనే అతిపెద్ద కారాగారం తిహార్‌ జైలు తరలింపుకు రంగం సిద్ధం

ఆసియాలోనే అతిపెద్ద కారాగారం తిహార్‌ జైలు తరలింపుకు రంగం సిద్ధం

నితిన్ నబీన్, పంకజ్ చౌదరిలకు అగ్ర బాధ్యతలు

నితిన్ నబీన్, పంకజ్ చౌదరిలకు అగ్ర బాధ్యతలు

ముంబై చేరుకున్న లియోనెల్ మెస్సీ

ముంబై చేరుకున్న లియోనెల్ మెస్సీ

స్టాక్ మార్కెట్లలో భారీ నష్టాలు..

స్టాక్ మార్కెట్లలో భారీ నష్టాలు..

ఢిల్లీ శివార్లకు తరలనున్న తీహార్ జైలు? కీలక నిర్ణయంపై చర్చ

ఢిల్లీ శివార్లకు తరలనున్న తీహార్ జైలు? కీలక నిర్ణయంపై చర్చ

సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు.. అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం…

సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు.. అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం…

📢 For Advertisement Booking: 98481 12870