हिन्दी | Epaper
ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Pakistan: భారత్ దెబ్బ : ఇస్లామాబాద్‌లో ఎమర్జెన్సీ సైరన్లతో పౌరులు భయబ్రాంతులు

Divya Vani M
Pakistan: భారత్ దెబ్బ : ఇస్లామాబాద్‌లో ఎమర్జెన్సీ సైరన్లతో పౌరులు భయబ్రాంతులు

భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి.భారత సైన్యం ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో నిర్ణయాత్మక చర్యలు ప్రారంభించింది. ఈ దాడుల దెబ్బతో పాకిస్థాన్ పలు నగరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.బుధవారం పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో ఎమర్జెన్సీ సైరన్లు మోగాయి. అంతే కాదు, లాహోర్, కరాచీ వంటి ప్రధాన నగరాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో పౌరులు భయంతో ఇళ్లలోకి పరుగు తీశారు.ఈ దాడుల నేపథ్యంలో పాక్ ప్రధాని కార్యాలయంలో అత్యవసర సమావేశం జరిగింది. ప్రధాని షెహబాజ్ షరీఫ్, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ హాజరయ్యారు. సైనిక ప్రధానుల సమక్షంలో భద్రతా పరిస్థితులను సమీక్షించారు.అదే సమయంలో ఎమర్జెన్సీ సైరన్లు మోగడంతో అప్రమత్తత మరింత పెరిగింది.

ఇటీవలి పహల్గామ్ ఘటన తర్వాతే ఈ ఉద్రిక్తతలు పెరిగాయి.భారత సైనిక స్థావరాలపై పాకిస్థాన్ డ్రోన్ దాడులు చేసినట్టు సమాచారం. భారత రక్షణ వర్గాలు ఈ దాడులను విజయవంతంగా తిప్పికొట్టాయి.ఈ నేపథ్యంలో భారత్‌ కౌంటర్ దాడులకు దిగింది.పాకిస్థాన్ గగనతల రక్షణ వ్యవస్థలే లక్ష్యంగా భారత దళాలు దాడి చేశాయి.లాహోర్‌లోని పాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తీవ్రంగా దెబ్బతిన్నట్టు తెలుస్తోంది.

పలు కీలక సైనిక వ్యవస్థలు ధ్వంసమయ్యాయి.ఈ దాడులు పాక్ భద్రతను ప్రశ్నార్ధకంగా మార్చాయి.సమాచారం ప్రకారం, పాక్ ప్రజలు పెనుభయంతో రాత్రంతా ఊపిరి పీల్చలేకపోయారు.సామాజిక మాధ్యమాల్లో విజృంభిస్తున్న ఫోటోలు, వీడియోలు ఆందోళన కలిగిస్తున్నాయి. రోడ్లపై పోలీసులు, సైనికులు మోహరించటం కనిపించింది.పాకిస్థాన్ మీడియా ఈ దాడులపై విస్తృత కవరేజ్ ఇస్తోంది. ప్రభుత్వ వర్గాలు తీవ్ర నిందలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే, భారత్ మాత్రం తన దాడులు సురక్షితత కోసమేనని స్పష్టం చేసింది.ఈ పరిస్థితుల్లో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత ఉద్రిక్తంగా మారాయి. అంతర్జాతీయంగా అనేక దేశాలు ఈ పరిణామాలను ఆందోళనగా గమనిస్తున్నాయి. యుద్ధం కాకుండా శాంతి మార్గం ఎవరైనా కోరుకుంటారు. కానీ ప్రస్తుతం చోటు చేసుకుంటున్న సంఘటనలు భవిష్యత్తుపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

Read Also : Operation Sindoor : ‘ఆప‌రేష‌న్ సిందూర్‌’పై అద్భుత‌మైన సైక‌త శిల్పాన్ని మ‌లిచిన సైక‌త శిల్పి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు కలకలం: క్రిస్టియన్ యువతిపై దాడి

బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు కలకలం: క్రిస్టియన్ యువతిపై దాడి

Apple, Google కు చమటలు పట్టిస్తున్న ChatGPT..!

Apple, Google కు చమటలు పట్టిస్తున్న ChatGPT..!

ఓమాన్ అత్యున్నత గౌరవం అందుకున్న మోదీ, 29వ అంతర్జాతీయ అవార్డు…

ఓమాన్ అత్యున్నత గౌరవం అందుకున్న మోదీ, 29వ అంతర్జాతీయ అవార్డు…

బోండీ బీచ్‌ హీరో అహ్మద్‌ అల్ అహ్మద్‌ కు రూ.14 కోట్ల నజరానా

బోండీ బీచ్‌ హీరో అహ్మద్‌ అల్ అహ్మద్‌ కు రూ.14 కోట్ల నజరానా

171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా

171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా

గ్రీన్ కార్డ్ లాటరీపై ట్రంప్ సంచలన నిర్ణయం

గ్రీన్ కార్డ్ లాటరీపై ట్రంప్ సంచలన నిర్ణయం

బాండి బీచ్ కాల్పులపై ఐసిస్ వ్యాఖ్యలు, ‘గర్వకారణం’ అన్న ఉగ్రవాదులు…

బాండి బీచ్ కాల్పులపై ఐసిస్ వ్యాఖ్యలు, ‘గర్వకారణం’ అన్న ఉగ్రవాదులు…

డ్రోన్ దాడులతో చీకట్లోకి సూడాన్ నగరాలు.. యుద్ధం ఉద్ధృతి…

డ్రోన్ దాడులతో చీకట్లోకి సూడాన్ నగరాలు.. యుద్ధం ఉద్ధృతి…

అఫ్ఘానిస్థాన్, మణిపూర్‌లో భూకంపం

అఫ్ఘానిస్థాన్, మణిపూర్‌లో భూకంపం

24,000 మంది పాక్ బిచ్చగాళ్లను వెనక్కి పంపిన సౌదీ

24,000 మంది పాక్ బిచ్చగాళ్లను వెనక్కి పంపిన సౌదీ

బ్రౌన్ యూనివర్సిటీ కాల్పుల నిందితుడు మృతి

బ్రౌన్ యూనివర్సిటీ కాల్పుల నిందితుడు మృతి

భవిష్యత్తులో డబ్బే డబ్బు..ఎలాన్ మస్క్

భవిష్యత్తులో డబ్బే డబ్బు..ఎలాన్ మస్క్

📢 For Advertisement Booking: 98481 12870