हिन्दी | Epaper
చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్

Rahul R Singh: ఒకే యుద్ధంలో ముగ్గురు శత్రువులు.. ‘ఆపరేషన్ సిందూర్’ రహస్యాల వెల్లడి!

Shobha Rani
Rahul R Singh: ఒకే యుద్ధంలో ముగ్గురు శత్రువులు.. ‘ఆపరేషన్ సిందూర్’ రహస్యాల వెల్లడి!

‘ఆపరేషన్ సిందూర్’ సైనిక ఘర్షణలో భారత్ ఒకరిని కాదు, ఏకంగా ముగ్గురు శత్రువులను ఎదుర్కొందని ఆర్మీ ఉన్నతాధికారి (Rahul R Singh)ఒకరు సంచలన విషయాలు వెల్లడించారు. నాలుగు రోజుల పోరాటంలో పాకిస్థాన్‌కు చైనా, టర్కీ దేశాలు కీలక సైనిక సహకారం అందించాయని ఆయన స్పష్టం చేశారు.
లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్ సింగ్ మాట్లాడుతూ..
నిన్న ఫిక్కీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆర్మీ డిప్యూటీ చీఫ్ (సామర్థ్య అభివృద్ధి) లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్ సింగ్ (Rahul R Singh)మాట్లాడుతూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. “ఆపరేషన్‌లో పాకిస్థాన్ ముందు కనిపించినా, తెరవెనుక చైనా, టర్కీలు కీలక పాత్ర పోషించాయి. ‘అరువు కత్తితో హత్య’ అనే తన పాత వ్యూహాన్ని చైనా ప్రయోగించింది. పాకిస్థాన్‌ను అడ్డుపెట్టుకుని తన లక్ష్యాలను నెరవేర్చుకోవాలని చూసింది” అని ఆయన వివరించారు.
చైనా, పాక్ యుద్ధ వ్యూహం
ఈ ఘర్షణను చైనా తమ ఆయుధ వ్యవస్థల పనితీరును పరీక్షించుకోవడానికి ఒక ‘లైవ్ ల్యాబ్’ (‘Live Lab’)గా పరిగణించిందని జనరల్ సింగ్ తెలిపారు. అంతేకాకుండా, యుద్ధ సమయంలో భారత ఆయుధాల మోహరింపుపై చైనా ఎప్పటికప్పుడు పాకిస్థాన్‌కు రియల్ టైమ్ సమాచారం అందించిందని (Rahul R Singh)ఆయన వెల్లడించారు.

Rahul R Singh: ఒకే యుద్ధంలో ముగ్గురు శత్రువులు.. 'ఆపరేషన్ సిందూర్' రహస్యాల వెల్లడి!
ఒకే యుద్ధంలో ముగ్గురు శత్రువులు.. ‘ఆపరేషన్ సిందూర్’ రహస్యాల వెల్లడి!

కాల్పుల విరమణ చర్చల సమయంలో “మీ ఫలానా ఆయుధం సిద్ధంగా ఉందని మాకు తెలుసు, దాన్ని వెనక్కి తీసుకోండి” అని పాక్ అధికారులు చెప్పినట్టు ఆయన గుర్తుచేశారు. టర్కీ కూడా యుద్ధ సమయంలో తన బేరక్తార్ డ్రోన్లు, శిక్షణ పొందిన సిబ్బందిని పాక్‌కు పంపించిందని తెలిపారు.
టర్కీ బేరక్తార్ డ్రోన్లు – నూతన ముప్పు
పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది మరణించిన ఘటనకు ప్రతీకారంగా మే 7 నుంచి 10 వరకు భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ (‘Operation Sindoor’)చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో ఉగ్రవాద, సైనిక స్థావరాలపై భారత్ దాడులు చేసింది. అయితే, భారత్ మరింత పెద్ద దాడికి సిద్ధపడటంతోనే పాకిస్థాన్ కాల్పుల విరమణకు అంగీకరించిందని జనరల్ సింగ్ పరోక్షంగా సూచించారు. “దాగి ఉన్న ఆ ఆయుధం ప్రయోగిస్తే పాకిస్థాన్ పరిస్థితి చాలా దారుణంగా ఉండేదని వారు గ్రహించారు” అని ఆయన అన్నారు.
జనరల్ సింగ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందన
ఈ నేపథ్యంలో, జనరల్ సింగ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందించింది. చైనా వ్యవహారంపై పార్లమెంటులో వెంటనే చర్చ జరపాలని ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ డిమాండ్ చేశారు.
గోప్యమైన ఆయుధం – భారత్ నిశ్శబ్ద హోమం
భారత్ ఇంకా విడుదల చేయని కీలక ఆయుధం సిద్ధంగా ఉంది. అదే ఉపయోగించినట్లయితే, పాక్ దెబ్బతినేది తీవ్రంగా అని సైన్యం అభిప్రాయం.అదే మౌన బెదిరింపుతో పాక్ వెనక్కి తగ్గిన సంభావ్యత – జనరల్ వ్యాఖ్యల్లో స్పష్టమైంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Rahul: ట్రంప్‌కు మోదీ అడుగులకు మడుగులొత్తుతారు: రాహుల్ గాంధీ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

500 టాకాల అప్పే ప్రాణం తీసిందా? బంగ్లాదేశ్‌లో షాకింగ్ ఘటన!

500 టాకాల అప్పే ప్రాణం తీసిందా? బంగ్లాదేశ్‌లో షాకింగ్ ఘటన!

పాకిస్తాన్ లో హిందూ యువకుడి కోహ్లీ హత్య

పాకిస్తాన్ లో హిందూ యువకుడి కోహ్లీ హత్య

సిగరెట్లు తాగుతూ, ఖమేనీ ఫొటోలు కాల్చేస్తున్న మహిళలు

సిగరెట్లు తాగుతూ, ఖమేనీ ఫొటోలు కాల్చేస్తున్న మహిళలు

దమ్ముంటే ఇజ్రాయెల్ ప్రధానిని కిడ్నాప్ చెయ్.. ట్రంప్ కు పాక్ సవాల్

దమ్ముంటే ఇజ్రాయెల్ ప్రధానిని కిడ్నాప్ చెయ్.. ట్రంప్ కు పాక్ సవాల్

సరిహద్దులో ఏం జరిగింది? భారత్‌లోకి చొరబడిన చైనా మహిళ అరెస్ట్!

సరిహద్దులో ఏం జరిగింది? భారత్‌లోకి చొరబడిన చైనా మహిళ అరెస్ట్!

అమెరికాకు గ్రీన్ ల్యాండ్ సమస్య..ట్రంప్‌కు భయమెందుకంటే?

అమెరికాకు గ్రీన్ ల్యాండ్ సమస్య..ట్రంప్‌కు భయమెందుకంటే?

మదురో తర్వాత పుతిన్ వంతా? జెలెన్‌స్కీ వ్యాఖ్యలపై ట్రంప్ షాక్!

మదురో తర్వాత పుతిన్ వంతా? జెలెన్‌స్కీ వ్యాఖ్యలపై ట్రంప్ షాక్!

హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి అంతర్జాతీయ ఆహ్వానం

హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి అంతర్జాతీయ ఆహ్వానం

టిసిఎస్ ఉద్యోగులు ఆఫీస్ కు రావాల్సిందే

టిసిఎస్ ఉద్యోగులు ఆఫీస్ కు రావాల్సిందే

సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం

సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం

చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన!

చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన!

ఇరాన్‌లో ఆందోళనలు.. 200 మందికి పైగా మృతి!
2:16

ఇరాన్‌లో ఆందోళనలు.. 200 మందికి పైగా మృతి!

📢 For Advertisement Booking: 98481 12870