हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Uttar Pradesh: అల్లుడితో పారిపోయిన అత్త..తల పట్టుకున్న పోలీసులు

Sharanya
Uttar Pradesh: అల్లుడితో పారిపోయిన అత్త..తల పట్టుకున్న పోలీసులు

యూపీలోని అలీఘర్‌ జిల్లాలో తన కూతురికి కాబోయే భర్తతో ఓ మహిళ పారిపోయిన వార్త దేశ వ్యప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. 40 ఏళ్ల స్వప్న అనే మహిళ, తన కుమార్తెకు నిశ్చయించిన రాహుల్‌ అనే యువకుడితో కలిసి పారిపోయింది. ఈ సంఘటన నైతిక విలువలు, కుటుంబ బంధాలపై సుదీర్ఘ చర్చకు దారితీసింది. తాజాగా స్వప్న, రాహుల్ పోలీసుల ముందుకు వచ్చారు. ఇద్దరూ పారిపోవడానికి గల కారణాలను వారు వివరించారు.

స్వప్న వివరణ –

స్వప్న చెప్పిన ప్రకారం, తన భర్త బాగా తాగి వచ్చి తనను కొట్టేవాడని తన కూతురు కూడా తనతో తరచుగా గొడవలు పడేదని స్వప్న తెలిపింది. అందుకే రాహుల్ తో వెళ్లాలని నిర్ణయించుకున్నానని చెప్పింది. తాను అతడినే పెళ్లి చేసుకుంటానని, అతనితోనే ఉంటానని తెలిపింది. ఆ గృహంలో నాకు చోటు లేదు అని ఆవేదన వ్యక్తం చేసింది. తన కుటుంబం చెప్పినట్లు తానేం బంగారం లేదా డబ్బు తీసుకెళ్లలేదని స్పష్టం చేసింది. నేను తీసుకెళ్లింది నా మొబైల్ ఫోన్, కేవలం రూ. 200 మాత్రమే అని వివరించింది. రాహుల్‌తో నాకు బంధం ఏర్పడింది. అతడే నాకు భద్రతగా అనిపించాడు. అందుకే అతడిని పెళ్లి చేసుకోవాలనిపించింది అని చెప్పింది.

రాహుల్ ఈ వ్యవహారంపై మాట్లాడుతూ, తనపై ఎలాంటి ప్రణయ భావనలు లేవని, కానీ స్వప్న బెదిరించిందని పేర్కొన్నాడు. బస్టాండ్‌కు రాకపోతే నేను ప్రాణాలు తీసుకుంటాను. ఆ మాటలు విని నేను భయపడ్డాను. తాము తొలుత లక్నోకు వెళ్లామని, అక్కడి నుంచి ముజఫర్‌నగర్ వెళ్లారని తెలిపాడు. పోలీసులు వెతుకుతున్నారన్న వార్త తెలిసిన వెంటనే మేము తిరిగి వచ్చేశాం. ఇప్పుడు తాను స్వప్నను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను అని రాహుల్ తెలిపాడు.

కుటుంబ స్పందన –

ఈ వ్యవహారంపై స్వప్న సోదరుడు తీవ్రంగా స్పందించాడు. ఆమెను ఇంటికి తిరిగి రానివ్వం. తీసుకెళ్లిన డబ్బు, బంగారం తిరిగి ఇచ్చేవరకు ఆమెను క్షమించం అని స్పష్టం చేశాడు. అంతేకాకుండా, స్వప్న తన భర్త చేతుల్లో వేధింపులకు గురైనట్టు చెప్పడం పూర్తిగా అసత్యమని, ఆమె బావ ఒక మంచివాడని చెప్పాడు. ఇది ఆమె కట్టుకథ. అసలు ఆమె గతంలో కూడా కొన్ని అనుమానాస్పద చర్యలు చేసింది. ఈసారి తల్లి గౌరవాన్ని తానే కాలరాస్తోంది అని ఆరోపణలు చేసాడు.

Read also: Uttar Pradesh : యూపీలో దారుణం.. 11 ఏళ్ల బాలికపై అత్యాచారం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870