हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Telugu News: Benguluru-చెప్పులో దూరిన పాము కాటు.. స్పర్శ లేక మరణించిన టెకీ

Pooja
Telugu News: Benguluru-చెప్పులో దూరిన పాము కాటు.. స్పర్శ లేక మరణించిన టెకీ

Benguluru: కొన్నిసార్లు చాలా చిన్న ప్రమాదమే అనుకుంటాం. కానీ అదే మన ప్రాణాలను తీస్తుంది. చిన్నపాటి అజాగ్రత్తలే(Carelessness) ప్రాణాలమీదికి తెస్తుంది అనేందుకు ఈ ఉదంతమే నిదర్శనం. చెప్పులో పాము దూరింది. చూసుకోకుండా ఆ చెప్పుల్ని వేసుకున్నాడు ఓ టెకీ. ఇంకేముందు ఆ పాము అతడిని కాటు వేసింది, అయినా ఆయనకు అదేమీ తెలియలేదు. చివరికి ఏమైందో మీరే చదవండి..

బెంగుళూరులో జరిగిన విషాదం

బెంగళూరులోని టీసీఎస్ కంపెనీలో(TCS Company) పనిచేస్తున్న ప్రకాశ్(41) ఆనేకల్ తాలూకా బన్నేరుఘట్ట సమీపంలోని రంగనాథ లేఅవుట్లో నివసిస్తున్నారు. పనిపై బయటకు వెళ్తూ చెప్పులు వేసుకున్నారు. అందులో ఉన్న పాముపిల్ల అతని బొటనవేలిని కాటేసింది. అతనికి స్పర్శజ్ఞానం లేకపోవడంతో ఆ విషయం తెలియలేదు. కాటు వేశాక సుమారు 45 నిమిషాలు పాము చెప్పులోనే ఉంది. చప్పుల్ని విడిచిన తర్వాత అందులో పాము ఉందని తెలిసింది.

ఆసుపత్రికి తరలించేలోపు మృతి

చెప్పులో పాము ఉందని గ్రహించిన పాము వెంటనే అప్రమత్తమయ్యారు కుటుంబ సభ్యులు. అప్పటికే గంట కావడంతో అస్వస్థతకు గురై మంచం మీద పడ్డ ప్రకాశ్ నోటి నుంచి నురగ వచ్చింది. ఆసుపత్రికి తరలించేలోగానే మరణించారు. ప్రకాష్కు 2016లో జరిగిన ఓ ప్రమాదంలో కాలి స్పర్శ పూర్తిగా పోయింది. దీంతో తనకు పాము కరిచిన విషయం కూడా తెలియలేదు. బన్నేరుఘట్ట ఠాణా పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఏదిఏమైనా వర్షాకాలంలో పాములు తిరుగుతుంటాయి. ప్రత్యేకంగా బయట వదిలే చెప్పులను వేసుకునేముందు కాస్త జాగ్రత్తగా పరిశీలించాలి. షూష్ వేసుకునేవారికి ఇలాంటి ప్రమాదాలు పొంచి ఉంటాయి. రాత్రివేళలో పాములు వచ్చి బూట్లలో తిష్టవేస్తాయి. ప్రత్యేకంగా పిల్లలు వేసుకునే షూష విషయంగా అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది.

అతను పాము కాటును ఎందుకు గుర్తించలేకపోయాడు?

ప్రకాష్‌కు 2016లో జరిగిన ఒక ప్రమాదం కారణంగా కాలి స్పర్శ జ్ఞానం పూర్తిగా పోయింది. అందుకే పాము కరిచినట్లు అతనికి తెలియలేదు.

పాము ఎంతసేపు చెప్పులో ఉంది?

పాము కరిచిన తర్వాత సుమారు 45 నిమిషాల పాటు చెప్పులోనే ఉంది.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/telugu-news-kaleshwaram-kcr-harish-rao-find-no-relief-in-high-court/telangana/539411/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870