📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Telugu News: Tamil Nadu: బంధాలు చెడిపోగానే అత్యాచారం అంటూ కేసు వేయడం సరికాదు: మద్రాసు హైకోర్టు

Author Icon By Sushmitha
Updated: November 18, 2025 • 3:17 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఒక అమ్మయి ఒక అబ్బాయి మధ్య ప్రేమ చిగురుస్తుంది. ఆ ప్రేమ కొన్నిసార్లు పెళ్లివరకు నడిపిస్తుంది లేదా మధ్యలోనే ఆగిపోతుంది. ఇద్దరి మధ్య ఏర్పడ్డ ప్రేమ నిజమైనదా నకిలీదా అని చెప్పడం కూడా కష్టమే. కానీ తన ప్రేమ భాగస్వామి ప్రవర్తనను బట్టి ఇట్టే గ్రహించవచ్చు. ప్రేమించుకున్నప్పుడు అన్నీ కరెక్టుగానే కనిపిస్తాయి. కానీ ఆ ప్రేమ ద్వేషంగా మారితే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటారు. తమిళనాడులో ఓ ప్రేమికుల మధ్య ఇదే జరిగింది.

Read Also: Train Accident: ఏపీలో రైలు ప్రమాదం ఇంజినీరింగ్ విద్యార్థిని మృతి

Tamil Nadu: It is not right to file a rape case when the relationship has broken down: Madras High Court

అత్యాచారం అంటూ ప్రియురాలు కేసు

తమిళనాడు-తిరునెల్వేలికి (Tamil Nadu) చెందిన దేవా విజయ్ తాను కాలేజీ రోజుల నుండి 9 ఏళ్లుగా ప్రేమించుకున్నామని, పెళ్లి చేసుకుంటానని తనతో లైంగిక సంబంధంలో ఉండి, తర్వాత పెళ్లికి నిరాకరించాడని ప్రియురాలు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తనపై నమోదు అయిన కేసును కొట్టేయాలని మద్రాసు హైకోర్టును ఆశ్రయించాడు ప్రియుడు దేవా విజయ్.

క్రిమినల్ చట్టాన్ని ఉపయోగించడం సరికాదు: హైకోర్టు

దీనిపై విచారణ చేసిన మద్రాసు హైకోర్టు (Madras High Court) విజయ్ తన ప్రియురాలిని మోసం చేశాడనడానికి ఎలాంటి ఆధారాలు లేవని, ఇద్దరూ ప్రేమలో పడి, శారీరకంగా కలిశాక సమస్యలు ఏర్పడితే క్రిమినల్ చట్టాన్ని ఉపయోగించడం సరికాదని కోర్టు వ్యాఖ్యానిచ్చింది. ఇద్దరి మధ్య శారీరక బంధం ప్రేమ వల్ల ఏర్పడిందా, వివాహం కోసం చూశారా, కేవలం ఆనందం కోసమే జరిగిందా అనేది వారికి మాత్రమే తెలుసంటూ, ఇలాంటి విషయాల్లో కచ్చితమైన నిర్ణయం తీసుకోవడం అసాధ్యమంటూ కేసును మద్రాసు హైకోర్టు కొట్టి వేసింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

false rape allegations Google News in Telugu Latest News in Telugu legal ruling Madras High Court misuse of law; relationship dispute sexual assault Tamil Nadu. Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.