हिन्दी | Epaper
ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్

Indian Train: లగేజ్ ఎక్కువైతే రైల్వే చార్జీలు బాదుడే..

Vanipushpa
Indian Train: లగేజ్ ఎక్కువైతే రైల్వే చార్జీలు బాదుడే..

ఎక్కడికైనా ప్రయాణించేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణించినపుడే మన ప్రయాణం సుఖంతం అవుతుంది. మీరు ఏప్రిల్‌లో ఎక్కడికైనా ప్రయాణించాలని ప్లాన్ చేస్తున్నారా… అది కూడా రైలులో ప్రయాణించాలని అనుకుంటున్నారా.. ఇక టిక్కెట్లను మాత్రమే కాకుండా లగేజీకి సంబంధించిన రూల్స్ కూడా తెలుసుకోవడం ముఖ్యం. ఎందుకంటే ప్రతిరోజు లక్షలాది మంది ప్రయాణికులు భారతీయ రైల్వే ద్వారా ప్రయాణిస్తుంటారు, ఒకోసారి బరువైన సామానులను తీసుకెళ్తుంటారు. మీ ప్రయాణం సౌకర్యవంతంగా ఉండేలా ప్రయాణికులు తీసుకెళ్లే లగేజీపై రైల్వేలు పరిమితి విధించాయి.

లగేజ్ ఎక్కువైతే రైల్వే చార్జీలు బాదుడే..

లగేజీ లిమిట్ వుంది
ఏప్రిల్‌లో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా:
మీరు భారతీయ రైల్వేలో అంటే ట్రైన్ ద్వారా ప్రయాణించాల్సి వస్తే ఇపుడు టికెట్ మాత్రమే కాకుండా లగేజీ లిమిట్ కూడా తెలుసుకోవడం ముఖ్యం. భారతీయ రైల్వే ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే రైల్వే నెట్‌వర్క్‌లలో ఒకటి, ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ లగేజ్ లేదా సామాను తీసుకెళ్తుంటారు. ఈ కారణంగా రైల్వే ప్రయాణీకులు తీసుకెళ్లే లగేజీకి ఒక పరిమితి నిర్ణయించాయి. ప్రయాణీకులు పరిమితి కంటే ఎక్కువ లగేజీని తీసుకెళ్తే ఇప్పుడు అదనపు ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది.
ఇండియన్ రైల్వే లగేజీ రూల్స్
వివిధ క్యాటగిరిల కింద ప్రయాణీకులు లగేజీని తీసుకెళ్లడానికి భారతీయ రైల్వే వేర్వేరు పరిమితులు నిర్ణయించాయి. ఏసీ ఫస్ట్ క్లాస్‌లో ప్రయాణించే ప్రయాణికులు 70 కిలోల వరకు లగేజీని తీసుకెళ్లవచ్చు, ఏసీ 2-టైర్ స్లీపర్ అండ్ ఫస్ట్ క్లాస్ ప్రయాణీకులకు ఈ పరిమితిని 50 కిలోలుగా నిర్ణయించారు. అదేవిధంగా AC 3-టైర్ స్లీపర్, AC చైర్ కార్ & స్లీపర్ క్లాస్ ప్రయాణీకులకు పరిమితి 40 కిలోలు. సెకండ్ క్లాస్ ప్రయాణికులు 35 కిలోల వరకు లగేజీని తీసుకెళ్లవచ్చు. రైల్వేల ఈ రూల్ ప్రకారం ప్రయాణీకులు అదనపు సామాను తీసుకెళ్లకూడదు. దీని వల్ల ఇతర ప్రయాణీకులకు ఎటువంటి అసౌకర్యం ఉండదు. అదనపు లగేజీ తీసుకెళ్లడానికి ఇప్పుడు చార్జెల వసూల్: ప్రయాణీకులు పేర్కొన్న పరిమితి కంటే ఎక్కువ లగేజీతో ప్రయాణిస్తే, అందుకు చార్జీలు కట్టాల్సిందే. భారతీయ రైల్వేల ప్రకారం మీ లగేజీ ఫ్రీ లిమిట్ కంటే కొంచెం ఎక్కువగా ఉంటే మీరు ఫిక్స్డ్ రేటు ప్రకారం సాధారణ లగేజీ ఛార్జీల చెల్లించాల్సి ఉంటుంది. కానీ పేర్కొన్న పరిమితి మించిపోతే మీరు అదనపు చార్జెస్ అంటే 1.5 రెట్లు చెల్లించాల్సి రావచ్చు.
మీరు మీ ప్రయాణాన్ని ప్రారంభించే ముందు రైల్వే లగేజీ ఆఫీసులో అదనపు లగేజీని బుక్ చేసుకోవడం మంచిది, దీని ద్వారా మీరు ప్రయాణంలో ఎలాంటి సమస్యను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు.
ఏ వస్తువులపై ఫ్రీ బ్యాగేజీ అలవేన్స్ ఉండదంటే..

భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం, కొన్ని వస్తువులు ఫ్రీ లగేజీ అలవెన్స్ పరిధిలోకి రావు. వీటిలో స్కూటర్లు, సైకిళ్ళు మొదలైనవి ఉన్నాయి, వీటిని విడిగా బుక్ చేసుకోవాలి. ఇది కాకుండా మండే పదార్థాలు, గ్యాస్ సిలిండర్లు, పేలుడు పదార్థాలు, ఆసిడ్స్ అండ్ ఇతర తుప్పు పెట్టె పదార్థాలు లేదా లీకేజ్ వంటి కొన్ని ప్రమాదకరమైన ఇంకా నిషేధిత వస్తువులను తీసుకెళ్లడానికి రైల్వేలు అనుమతించవు. 5 నుండి 12 సంవత్సరాల వయస్సు గల పిల్లలకి టికెట్ కేటగిరీ ప్రకారం ఫ్రీ లగేజీ అలవెన్స్ లో సగానికి అర్హులు కానీ పరిమితి 50 కిలోలుగా నిర్ణయించారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నితిన్ నబీన్

బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నితిన్ నబీన్

ఎన్నికల్లో ఓడిపోవడం తో మీసాలు తీయించుకున్న కార్యకర్త

ఎన్నికల్లో ఓడిపోవడం తో మీసాలు తీయించుకున్న కార్యకర్త

దేశాన్ని కాపాడేది కాంగ్రెస్ ఒక్కటే – ఖర్గే

దేశాన్ని కాపాడేది కాంగ్రెస్ ఒక్కటే – ఖర్గే

మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం – రాహుల్ గాంధీ

మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం – రాహుల్ గాంధీ

అనకాపల్లి సమీపంలో BARC ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

అనకాపల్లి సమీపంలో BARC ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

సిడ్నీ బీచ్‌లో కాల్పుల ఘటన, భారత్‌లో ప్రకంపనలు

సిడ్నీ బీచ్‌లో కాల్పుల ఘటన, భారత్‌లో ప్రకంపనలు

ఆసియాలోనే అతిపెద్ద కారాగారం తిహార్‌ జైలు తరలింపుకు రంగం సిద్ధం

ఆసియాలోనే అతిపెద్ద కారాగారం తిహార్‌ జైలు తరలింపుకు రంగం సిద్ధం

నితిన్ నబీన్, పంకజ్ చౌదరిలకు అగ్ర బాధ్యతలు

నితిన్ నబీన్, పంకజ్ చౌదరిలకు అగ్ర బాధ్యతలు

ముంబై చేరుకున్న లియోనెల్ మెస్సీ

ముంబై చేరుకున్న లియోనెల్ మెస్సీ

స్టాక్ మార్కెట్లలో భారీ నష్టాలు..

స్టాక్ మార్కెట్లలో భారీ నష్టాలు..

ఢిల్లీ శివార్లకు తరలనున్న తీహార్ జైలు? కీలక నిర్ణయంపై చర్చ

ఢిల్లీ శివార్లకు తరలనున్న తీహార్ జైలు? కీలక నిర్ణయంపై చర్చ

సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు.. అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం…

సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు.. అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం…

📢 For Advertisement Booking: 98481 12870