हिन्दी | Epaper
నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం

జేపీ నడ్డాకు రాహుల్ గాంధీ లేఖ!

Sukanya
జేపీ నడ్డాకు రాహుల్ గాంధీ లేఖ!

పౌరులకు సమగ్ర ఆరోగ్య సంరక్షణ అందించడానికి ప్రాథమిక స్థాయి నుండి తృతీయ స్థాయిల వరకు ప్రజారోగ్య మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సూచించారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రి జెపి నడ్డాకు లేఖ రాసారు. రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ప్రజారోగ్య సదుపాయాలను బలోపేతం చేయడం అవసరమని చెప్పిన రాహుల్, భారతదేశంలో ఉన్న పెద్ద వైద్య సంస్థలు ఎలా అధిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయో వివరించారు.

జేపీ నడ్డాకు రాహుల్ గాంధీ లేఖ!

ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) వెలుపల రోగులు అనుభవిస్తున్న ఇబ్బందులు తనను తీవ్రంగా కలచివేసాయని రాహుల్ పేర్కొన్నారు. ఎయిమ్స్ ఎదుట శీతాకాలంలో వందలాది రోగులు మరియు వారి కుటుంబాలు తగిన సదుపాయాలు లేక బాధపడటం చూసినట్టు ఆయన తెలిపారు. తాగునీరు, పారిశుద్ధ్య సదుపాయాలు లేకుండా రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రస్తావించారు. ఈ పరిస్థితి పరిష్కారానికి తక్షణ చర్యలు అవసరమని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. తాత్కాలికంగా పారిశుద్ధ్య సదుపాయాలు, మంచి నీరు మరియు ఆశ్రయం వంటి కనీస మౌలిక సదుపాయాలు అందించేందుకు ప్రభుత్వం ఢిల్లీ ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవాలని సూచించారు.

దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్ సదుపాయాలను మరింత త్వరగా అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం చూపవచ్చని రాహుల్ అభిప్రాయపడ్డారు. ప్రాథమిక స్థాయి నుండి తృతీయ స్థాయికి ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా పెద్ద మొత్తంలో రోగులకు ఉపయోగం ఉంటుందని చెప్పారు. రాబోయే కేంద్ర బడ్జెట్‌ను ప్రజారోగ్య సంరక్షణలో పెట్టుబడులు పెంచేందుకు ప్రభుత్వం ఉపయోగిస్తుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన అభ్యర్థించారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870