हिन्दी | Epaper
ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

నగరాన్ని జల్లీ పట్టి అదుపులోకి తీసుకున్న పూణే నిందితుడు

Sharanya
నగరాన్ని జల్లీ పట్టి అదుపులోకి తీసుకున్న పూణే నిందితుడు

మహారాష్ట్రలోని పుణెలో 26 ఏళ్ల యువతిపై బస్సులో జరిగిన అత్యాచార ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని పోలీసులు గుర్తించి, అతన్ని పట్టుకునేందుకు విస్తృతంగా గాలించారు. చివరకు 75 గంటల నిరంతర శ్రమ ఫలించి, నిందితుడు దత్తాత్రేయ రామదాస్ (36)ను గురువారం అర్థరాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు.

AA1zXcXT

75 గంటలపాటు నిందితుడి గాలింపు

పోలీసులు ఈ కేసును తీవ్రంగా తీసుకుని పుణే నగరం మొత్తం గాలించారు. నిందితుడు పంటపొలాల్లో దాక్కున్నాడని తెలుసుకున్న తర్వాత జాగిలాలతో వెతికారు. అతడిని పట్టుకునేందుకు 500 మంది పోలీసులు, 400 మంది గ్రామస్థులు, డాగ్ స్క్వాడ్స్, డ్రోన్లు బరిలోకి దిగారు. చివరకు 75 గంటలపాటు జరిగిన ఈ బహిరంగ ఛేజింగ్‌లో పోలీసులు విజయం సాధించి నిందితుడిని అరెస్ట్ చేశారు.

అసలు ఏం జరిగింది?

సతారా జిల్లాలోని ఫల్తానా ప్రాంతానికి చెందిన బాధితురాలు పుణేలోని ఇళ్లలో పని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. మంగళవారం తెల్లవారుజామున ఆమె స్వర్‌గేట్ బస్టాండ్‌లో బస్సు కోసం వేచిచూస్తోంది. ఆ సమయంలో ఓ వ్యక్తి ఆమె దగ్గరకు వచ్చి “అక్క” అని సంబోధించాడు. “బస్సు ముందు ఉందంటూ” చెప్పి తీసుకెళ్లాడు. అక్కడ చీకటి ఉండటంతో, “ప్రయాణికులు నిద్రపోతున్నారు, అందుకే లైట్లు ఆన్ చేయలేదు” అని అతను ఆమెను నమ్మించాడు. అతని మాటలు నమ్మిన బాధితురాలు బస్సు ఎక్కగానే, వెంటనే అతను లోపలికి చేరి డోర్ వేసి ఆమెపై అత్యాచారం చేశాడు. అనంతరం అక్కడినుంచి పారిపోయాడు.

పోలీసులకు సమాచారం ఎలా వెళ్లింది?

బయటకు వచ్చిన బాధితురాలు మరో బస్సులో ప్రయాణిస్తూ తన స్నేహితురాలికి జరిగిన విషయాన్ని చెప్పింది. దాంతో ఆ విషయం బయటపడింది. వెంటనే ఆమె సమీప పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు చర్యలు ప్రారంభించారు.

నిందితుడి అరెస్ట్

ఫిర్యాదు అందుకున్న వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని దత్తాత్రేయ రామదాస్‌గా గుర్తించారు. అతను పరారీలో ఉండటంతో పోలీసుల ముమ్మర గాలింపు ప్రారంభమైంది. పుణే నగరమంతటా గాలించారు. అతను పంట పొలాల్లో ఉన్నట్లు సమాచారం రావడంతో, 500 మంది పోలీసులు, 400 మంది గ్రామస్థులు, డాగ్ స్క్వాడ్స్, డ్రోన్లు రంగంలోకి దించారు. మూడు రోజుల పాటు నిరంతర ఛేజింగ్‌ తర్వాత అతడిని అరెస్ట్ చేయగలిగారు.

సమాజంలో మళ్లీ ఒక్కసారి భద్రతపై చర్చ

ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా మహిళా భద్రతపై మరోసారి చర్చకు దారితీసింది. ఇప్పటికే పుణే పోలీసులు నిందితుడికి గట్టిగా శిక్షపడేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. మహిళలకు భద్రతను పెంచేందుకు మరిన్ని పోలీస్ టాస్క్‌ఫోర్సులను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

నిర్భయ చట్టం కింద కఠిన శిక్ష

పోలీసులు నిందితుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ చట్టం ప్రకారం అత్యాచార నేరస్తులకు జీవిత ఖైదు లేదా మరణదండన విధించే అవకాశముంది. పోలీసులు చట్టపరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మహిళల భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలు

ఈ ఘటన తర్వాత పుణే పోలీసులు ప్రజలకు కొన్ని సూచనలు అందించారు. రాత్రివేళ ఒంటరిగా ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. అనుమానాస్పద వ్యక్తులపై తక్షణమే 100 నంబర్‌కు సమాచారం ఇవ్వాలి. మహిళలు తమ ఫోన్‌లో ఎమర్జెన్సీ నంబర్లు సెట్ చేసుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పర్యవేక్షించే ప్రయత్నం చేయాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే, కఠినమైన శిక్షలు తప్పనిసరి. ప్రభుత్వం, పోలీసులు, ప్రజలు అందరూ కలిసి మహిళల భద్రత కోసం చర్యలు తీసుకోవాలి. ఈ కేసు త్వరగా పరిష్కారమై బాధితురాలకు న్యాయం జరగాలని అందరూ కోరుకుంటున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

జడ్చర్ల గురుకులంలో పదో తరగతి విద్యార్థినిపై లైంగిక వేధింపులు

జడ్చర్ల గురుకులంలో పదో తరగతి విద్యార్థినిపై లైంగిక వేధింపులు

హిడ్మా​ ఎన్​కౌంటర్​’ పై విచారణ జరిపించాలి

హిడ్మా​ ఎన్​కౌంటర్​’ పై విచారణ జరిపించాలి

పక్షులను స్మగ్లింగ్ చేసిన ముఠాను అరెస్ట్ చెసిన కస్టమ్ అధికారులు

పక్షులను స్మగ్లింగ్ చేసిన ముఠాను అరెస్ట్ చెసిన కస్టమ్ అధికారులు

కుటుంబ నియంత్రణ ఆపరేషన్ లో సర్జికల్ బ్లేడ్ మర్చిపోయిన డాక్టర్లు

కుటుంబ నియంత్రణ ఆపరేషన్ లో సర్జికల్ బ్లేడ్ మర్చిపోయిన డాక్టర్లు

ఎగ్ లాకెట్ మింగిన వ్యక్తి..శస్త్రచికిత్స లేకుండా తీసిన వైద్యులు

ఎగ్ లాకెట్ మింగిన వ్యక్తి..శస్త్రచికిత్స లేకుండా తీసిన వైద్యులు

రవికి పోలీసు శాఖలో ఉద్యోగం ? క్లారిటీ ఇచ్చిన డిసిపి

రవికి పోలీసు శాఖలో ఉద్యోగం ? క్లారిటీ ఇచ్చిన డిసిపి

భార్యాభర్తల వివాదాలు విషాదానికి దారి.. బిడ్డను వదిలేసిన తల్లి

భార్యాభర్తల వివాదాలు విషాదానికి దారి.. బిడ్డను వదిలేసిన తల్లి

యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం

యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం

బిజ్నోర్‌లో పెళ్లి దుర్ఘటన: వధువు అదృశ్యం

బిజ్నోర్‌లో పెళ్లి దుర్ఘటన: వధువు అదృశ్యం

నన్నే డబ్బులు అడుగుతారా? సీఐ భార్యనంటూ లక్షల్లో మోసం..

నన్నే డబ్బులు అడుగుతారా? సీఐ భార్యనంటూ లక్షల్లో మోసం..

రవికి జాబ్ ఆఫర్ వార్తలపై పోలీసుల ఖండన

రవికి జాబ్ ఆఫర్ వార్తలపై పోలీసుల ఖండన

పరకామణి చోరీ, కల్తీనెయ్యి కేసులపై మాజీ సిఎం వ్యాఖ్యల దుమారం!

పరకామణి చోరీ, కల్తీనెయ్యి కేసులపై మాజీ సిఎం వ్యాఖ్యల దుమారం!

📢 For Advertisement Booking: 98481 12870