हिन्दी | Epaper
చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు

PM Modi: పాంబన్‌ బ్రిడ్జి ప్రారంభించిన మోదీ

Sharanya
PM Modi: పాంబన్‌ బ్రిడ్జి ప్రారంభించిన మోదీ

పాంబన్‌ రైల్వే బ్రిడ్జ్, దేశంలో తొలి సముద్రపైన రైల్వే వంతెనగా పేరుగాంచింది. ఇది 100 సంవత్సరాలుగా రామేశ్వరం, తమిళనాడు మధ్య రైలు రాకపోకలకు ఉపయోగపడుతూ వచ్చింది. దీనిలో నౌకలు వచ్చేటప్పుడు రెండు భాగాలుగా వంచి ఓపెన్ అయ్యే ప్రత్యేక వ్యవస్థ ఉండేది. కానీ కాలంతోపాటు దీని లోపాలు బయటపడటంతో, కేంద్రం ఆధునిక వంతెన నిర్మాణానికి ముందుకొచ్చింది.

ప్రధానమంత్రి రామేశ్వరం చేరుకుని పంబన్‌ బ్రిడ్జిని ప్రారంభించారు రిమోట్‌ ద్వారా పాంబన్‌ బ్రిడ్జిని మోదీ ప్రారంభించారు. శ్రీరామ నవమిని పురస్కరించుకుని ఈ బ్రిడ్జిని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఆయన వర్టికల్‌ లిఫ్ట్‌ బ్రిడ్జిని ప్రారంభించగానే, వంతెన పైకి వెళ్లింది. అదే సమయంలో ఆ వంతెన కింది నుంచి ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌ షిప్‌ ఆ ప్రాంతాన్ని దాటివెళ్లింది. ప్రపంచంలోనే వండర్‌ వంతెన ఇది. ప్రధాని మోదీ ప్రారంభించిన కొత్త పాంబన్‌ వెర్టికల్‌ లిఫ్ట్‌ బ్రిడ్జ్‌ దేశంలోనే తొలి ఈ రకమైన వంతెన కావడం విశేషం. ఇందులో నౌకలకు దారి ఇవ్వడం కోసం మధ్యభాగాన్ని పైకి లిఫ్ట్ చేసే అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించారు.

కొత్త పాంబన్‌ బ్రిడ్జ్‌ ప్రత్యేకతలు

  • పొడవు- 2.08 కిలోమీటర్లు
  • వెర్టికల్ లిఫ్ట్ పొడవు- 72.5 మీటర్లు
  • ఎత్తు- లిఫ్ట్ 17 మీటర్ల ఎత్తు వరకు ఎగురుతుంది
  • నిర్మాణ శైలి- స్టెయిన్‌లెస్ స్టీల్ తో నిర్మించబడింది
  • కోటింగ్- తుప్పు పట్టకుండా స్పెషల్ కెమికల్ కోటింగ్
  • ఖర్చు- రూ.535 కోట్లు
  • మరింత సురక్షితమైన నిర్మాణం- భారీ నౌకలు సైతం సులభంగా వెళ్లగలుగుతాయి

పాంబన్‌ ప్రాంతం రామాయణ ఇతిహాసంతో కూడా ముడిపడి ఉంది. రామేశ్వరంలోని ధనుష్కోటీ నుంచే శ్రీరాముడు వానర సైన్యంతో కలిసి లంకకు వెళ్లేందుకు రామసేతు నిర్మించాడు. ఈ ప్రాంతం శ్రీరాముని పాదస్పర్శతో పవిత్రమైన ప్రాంతంగా భావించబడుతుంది. ఇక్కడి ఆలయాలు, తీర్థస్నానాలు భక్తులతో నిండిపోతుంటాయి. అలాంటి ప్రదేశానికి అత్యాధునిక వంతెన రూపంలో కొత్త జీవం రావడం గొప్ప విషయం. ఈ ప్రాజెక్ట్‌ ఇండియన్ రైల్వే మినిస్ట్రీ, ప్రత్యేకించి సదరన్ రైల్వే పరిధిలో జరిగింది. వందేళ్ల సేవల తరువాత పాత వంతెనను ప్రతిష్టాత్మకంగా నూతనంగా నిర్మించడం, అది కూడా అత్యాధునిక వెర్టికల్ లిఫ్ట్ సాంకేతికతతో చేయడం భారత రైల్వేల సామర్థ్యానికి నిదర్శనం. ఈ వంతెనతో రామేశ్వరం పర్యాటకానికి ఊతం కలగనుంది. భక్తులు, పర్యాటకులు, మత్స్యకారులు, వ్యాపారదారులు – అందరికీ సులభ, వేగవంతమైన ప్రయాణ మార్గం అందుతుంది. పంబన్ బ్రిడ్జ్ రాత్రి సమయంలో ప్రత్యేక లైటింగ్‌తో కూడి, ఒక దృశ్య కవితగా మారుతుంది. పాంబన్‌ బ్రిడ్జ్‌ ఒక వంతెన మాత్రమే కాదు అది భారత సాంకేతిక విజ్ఞానం, ఆధ్యాత్మిక వారసత్వం, పర్యాటకాభివృద్ధి, ప్రజల జీవనశైలిలో మార్పుకి చిహ్నంగా నిలుస్తోంది. శ్రీరామనవమి సందర్భంగా ప్రారంభించబడిన ఈ బ్రిడ్జ్, భవిష్యత్ భారత్ నిర్మాణానికి ఒక మెరుగైన సూచికగా నిలుస్తుంది.

Read also: Ayodhya: శ్రీరామ నవమి సందర్బంగా అయోధ్యలో అదిరిపోయే ఘట్టం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి

దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి

ఇదర్ కా మాల్ ఉదర్.. ఉదర్ కా మాల్ ఇదర్

ఇదర్ కా మాల్ ఉదర్.. ఉదర్ కా మాల్ ఇదర్

‘బాక్సింగ్ డే’ పేరెలా వచ్చిందంటే?

‘బాక్సింగ్ డే’ పేరెలా వచ్చిందంటే?

రీల్స్ మోజుతో రైలు నిలిపివేత..ఇద్దరు విద్యార్థుల అరెస్ట్
0:12

రీల్స్ మోజుతో రైలు నిలిపివేత..ఇద్దరు విద్యార్థుల అరెస్ట్

వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం

వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం

అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి

అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి

అప్పన్నను దర్శించుకున్న కేంద్ర మంత్రి
0:22

అప్పన్నను దర్శించుకున్న కేంద్ర మంత్రి

బంగారం ఆగట్లేదు! 26న మళ్లీ పెరిగిన ధరలు

బంగారం ఆగట్లేదు! 26న మళ్లీ పెరిగిన ధరలు

భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి

భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి

సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే

సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే

పెంపుడు కుక్కకు అనారోగ్యం..అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య

పెంపుడు కుక్కకు అనారోగ్యం..అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య

చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత

చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత

📢 For Advertisement Booking: 98481 12870