हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

PM Modi: క‌శ్మీర్ ప్ర‌జ‌ల‌ను పాకిస్థాన్ దోచుకున్న‌ది: ప్ర‌ధాని నరేంద్ర మోదీ

Sudha
PM Modi: క‌శ్మీర్ ప్ర‌జ‌ల‌ను పాకిస్థాన్ దోచుకున్న‌ది: ప్ర‌ధాని నరేంద్ర మోదీ

పెహ‌ల్గామ్‌లో ప‌ర్యాట‌కుల‌ను టార్గెట్ చేసిన మాన‌వ‌త్వంపై, క‌శ్మీరీల‌పై పాకిస్థాన్ (Pakistan)దాడి చేసిన‌ట్లు ప్ర‌ధాని మోదీ (PM Modi) పేర్కొన్నారు. జీవ‌నోపాధి కోసం ప‌ర్యాట‌కం(Tourism)పై ఆధార‌ప‌డుతున్న క‌శ్మీర్ ప్ర‌జ‌ల‌ను పాకిస్థాన్ దోచుకున్న‌ద‌ని తెలిపారు.

PM Modi: క‌శ్మీర్ ప్ర‌జ‌ల‌ను పాకిస్థాన్ దోచుకున్న‌ది: ప్ర‌ధాని నరేంద్ర మోదీ
PM Modi: క‌శ్మీర్ ప్ర‌జ‌ల‌ను పాకిస్థాన్ దోచుకున్న‌ది: ప్ర‌ధాని నరేంద్ర మోదీ

పెహ‌ల్గామ్‌లో ప‌ర్యాట‌కుల‌ను టార్గెట్ చేసి మాన‌వ‌త్వంపై, క‌శ్మీరీల‌పై పాకిస్థాన్ దాడి చేసిన‌ట్లు ప్ర‌ధాని మోదీ పేర్కొన్నారు. చీనాబ్ న‌దిపై బ్రిడ్జ్‌ను ఓపెనింగ్‌, వందేభార‌త్ రైలుకు ప‌చ్చ‌జెండా ఊపిన త‌ర్వాత జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడారు. దేశంలో మ‌త క‌ల్లోలాలు సృష్టించాల‌న్న ఉద్దేశంతో పాకిస్థాన్ ఉన్న‌ట్లు ఆయ‌న ఆరోపించారు. జీవ‌నోపాధి కోసం ప‌ర్యాట‌కంపై ఆధార‌ప‌డుతున్న క‌శ్మీర్ ప్ర‌జ‌ల‌ను పాకిస్థాన్ దోచుకున్న‌ద‌ని తెలిపారు.
పాకిస్థాన్ శ‌త్రువు
ప‌ర్యాట‌కం ఇక్క‌డ ప్ర‌జ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు క‌ల్పించింద‌ని, ప్ర‌జ‌ల మ‌ధ్య అది ఒక బంధాన్ని ఏర్ప‌ర్చుకున్న‌ద‌ని, కానీ దుర‌దృష్ట‌వ‌శాత్తు, పొరుగుదేశం మాన‌త్వానికి, సామ‌ర‌స్యానికి, ప‌ర్యాటకానికి శ‌త్రువుగా త‌యారైంద‌ని ఆరోపించారు. పాకిస్థాన్ పేదల క‌డుపు కొడుతున్న‌ద‌ని, ఏప్రిల్ 22న పెహ‌ల్గామ్‌లో జ‌రిగింది అదే అని, పెహ‌ల్గామ్‌లో మాన‌వ‌త్వం, క‌శ్మీర‌త‌త్వంపై పాకిస్థాన్ అటాక్ చేసింద‌న్నారు. క‌శ్మీర్ ప్ర‌జ‌ల ఆదాయాన్ని దోచుకునేందుకు టూరిస్టుల‌పై పాక్ దాడికి పాల్ప‌డింద‌న్నారు.

Read Also:Vande Bharat Express: చల్లటి వాతావరణం తట్టుకునే రీతిలో కాశ్మీర్ వందేభార‌త్ ట్రైన్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఆలయాలే లక్ష్యంగా దాడికి ‘లష్కరే’ కుట్ర?

ఆలయాలే లక్ష్యంగా దాడికి ‘లష్కరే’ కుట్ర?

సోనియా గాంధీ నివాసాన్ని ముట్టడించేందుకు బీజేపీ నేతల యత్నం
0:9

సోనియా గాంధీ నివాసాన్ని ముట్టడించేందుకు బీజేపీ నేతల యత్నం

ఎన్‌ఎంసీ కొత్త నిబంధనలు

ఎన్‌ఎంసీ కొత్త నిబంధనలు

ట్రంప్ తన అధికారాలను అతిక్రమించారు.. మండిపడిన సుప్రీంకోర్టు

ట్రంప్ తన అధికారాలను అతిక్రమించారు.. మండిపడిన సుప్రీంకోర్టు

విద్యార్థులపై ఉపాధ్యాయుడు కాల్పులు

విద్యార్థులపై ఉపాధ్యాయుడు కాల్పులు

సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా సరే.. భారత్‌పై సుంకాలు కొనసాగుతాయి

సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా సరే.. భారత్‌పై సుంకాలు కొనసాగుతాయి

ప్రపంచ AI హబ్‌గా భారత్.. ఢిల్లీ డిక్లరేషన్‌కు 80 దేశాల మద్దతు

ప్రపంచ AI హబ్‌గా భారత్.. ఢిల్లీ డిక్లరేషన్‌కు 80 దేశాల మద్దతు

తగ్గేదేలే.. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత 10 శాతం సుంకాల దాడి

తగ్గేదేలే.. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత 10 శాతం సుంకాల దాడి

ఎర్రకోట, ప్రధాన ఆలయాలే లక్ష్యంగా లష్కరే కుట్ర

ఎర్రకోట, ప్రధాన ఆలయాలే లక్ష్యంగా లష్కరే కుట్ర

ట్రంప్‌ టారిఫ్‌లకు భారత సంతతి న్యాయవాది బ్రేక్‌లు

ట్రంప్‌ టారిఫ్‌లకు భారత సంతతి న్యాయవాది బ్రేక్‌లు

థరూర్ ప్రశంసలు, రాహుల్ విమర్శలు

థరూర్ ప్రశంసలు, రాహుల్ విమర్శలు

మైక్రోసాఫ్ట్‌ గేమింగ్‌ CEO గా భారత సంతతి చెందిన టెకీ

మైక్రోసాఫ్ట్‌ గేమింగ్‌ CEO గా భారత సంతతి చెందిన టెకీ

📢 For Advertisement Booking: 98481 12870