हिन्दी | Epaper
గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు

Pahalgham Attack: పిల్లాడిని కింద‌కు దింప‌మ‌ని చెప్పి.. 3 నిమిషాల పాటు కాల్పులు

Sharanya
Pahalgham Attack: పిల్లాడిని కింద‌కు దింప‌మ‌ని చెప్పి.. 3 నిమిషాల పాటు కాల్పులు

పహల్గామ్‌లోని ఉగ్రవాద దాడి ఒక దారుణమైన సంఘటనగా మిగిలిపోతుంది. ఈ దాడిలో బెంగళూరు వాసి భరత్‌ భూషణ్‌ మృతి చెందడం ఎప్ప‌టికీ మ‌రిచిపోలేని విషాదంగా మిగిలింది. భరత్‌ తన భార్య సుజాత, మూడేళ్ల కుమారుడితో కలిసి కశ్మీర్‌లో విహార యాత్రకు వెళ్లిన సమయంలో ఈ దారుణం జరిగిపోయింది. ఆ సమయంలో ఆయన భార్య, కుమారుడు మాత్రం ఉగ్ర‌వాదులు విడిచిపెట్టారు.

భరత్‌ భూషణ్‌ ప్రస్తావన:

భరత్‌ భూషణ్‌ ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. ఆయన బెంగళూరులోని మతికెరె ప్రాంతంలో ఉన్న తన కుటుంబానికి చెందిన డయాగ్నస్టిక్ కేంద్రాన్ని చూసుకునేందుకు జాబ్‌ను రిజైన్‌ చేశారు. ఈ నెల‌ 18న తన భార్య సుజాత, కుమారుడితో కలిసి విహార‌యాత్ర కోసం కశ్మీర్‌ వెళ్లినారు. పహల్గామ్‌లో ఆపద్భాంధవ పరిస్థితిలో ఆయన ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయారు.

ఉగ్రదాడి వివరాలు:

ఈ దాడి జరుగుతుండగా, ఉగ్రవాదులు భరత్‌ మరియు అతని కుటుంబ సభ్యులను ఆపివేసి ఆధార్‌ కార్డులు చూపాలని అడిగారు. తదుపరి, వారి మతం గురించి ప్రశ్నించారు. ‘మీరు ముస్లింలా లేక హిందువులా’ అని అడిగార‌ట‌. హిందువులం అని చెప్పగానే భ‌ర‌త్‌ను కాల్చివేశార‌ని తన కుమార్తె చెప్పినట్లు విమ‌ల‌ తెలిపారు. విమల వివరించిన కథనాల ప్రకారం, ముస్లిం అయితే విడిచిపెడతామని అని ఉగ్రవాదులు వారితో అన్నారని, హిందువని నిర్ధారించుకున్న తర్వాత తలపై కాల్పులు జరిపారని విమ‌ల‌ తెలిపారు. ఆ స‌మ‌యంలో తన అల్లుడి చేతిలో మూడేళ్ల పిల్లాడు ఉన్నాడని, పిల్లాడిని కిందకు దింపమని చెప్పి కాల్పులు జరిపారని ఆమె వివరించారు. ఏకంగా మూడు నిమిషాల పాటు తన అల్లుడిపై కాల్పులు జరిపిన‌ట్లు ఆమె పేర్కొన్నారు. చ‌నిపోయేంతవరకు కాల్పులు జరిపారని, చివరిగా తలపై కాల్చారని విమల చెప్పారు. ఈ ఘ‌ట‌న త‌మను తీవ్రంగా క‌లిచివేసింద‌ని, కూతురు, అల్లుడు ఆనందంగా తిరిగొస్తార‌ని ఆశ‌ప‌డ్డ త‌మ‌కు ఎప్ప‌టికీ మ‌రిచిపోలేని విషాదం మిగిలింద‌ని ఆమె వాపోయారు. భరత్‌ భూషణ్‌ మృతిపై ఆయన కుటుంబ సభ్యులు, తీవ్రంగా దుఃఖించారు.

Read also: Chaudhry Fawad Hussain : పహల్గామ్ ఉగ్రదాడి..పాకిస్థాన్ మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దాడుల్లో ఇరాన్ టాప్ కమాండర్ మృతి

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దాడుల్లో ఇరాన్ టాప్ కమాండర్ మృతి

వేట్లపాలెం ఘటన.. ప్రమాద తీవ్రతకు కారణాలు ఇవే?

వేట్లపాలెం ఘటన.. ప్రమాద తీవ్రతకు కారణాలు ఇవే?

కాకినాడ పేలుడు ఘటనలో 23కి చేరిన మృతులు సంఖ్య

కాకినాడ పేలుడు ఘటనలో 23కి చేరిన మృతులు సంఖ్య

కాకినాడ ప్రమాదంపై డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి

కాకినాడ ప్రమాదంపై డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి

వేట్లపాలెంలోని బాణసంచా యజమాని పరారీలో ఉన్నారు: ఆర్‌డీవో

వేట్లపాలెంలోని బాణసంచా యజమాని పరారీలో ఉన్నారు: ఆర్‌డీవో

వేట్లపాలెం ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ గవర్నర్

వేట్లపాలెం ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ గవర్నర్

ఇరాన్ పాఠశాలపై ఇజ్రాయెల్ బాంబు దాడి: 36 మంది విద్యార్థుల మృతి

ఇరాన్ పాఠశాలపై ఇజ్రాయెల్ బాంబు దాడి: 36 మంది విద్యార్థుల మృతి

వేట్లపాలెం పేలుడు.. 21 మంది మృతి, 13 మంది గుర్తింపు

వేట్లపాలెం పేలుడు.. 21 మంది మృతి, 13 మంది గుర్తింపు

వేట్లపాలెం ఘటన.. పరిశ్రమ యజమాని శ్రీను మృతి

వేట్లపాలెం ఘటన.. పరిశ్రమ యజమాని శ్రీను మృతి

’అమ్మా ఎక్కడున్నావు’ అంటూ కుమార్తెల రోదన!

’అమ్మా ఎక్కడున్నావు’ అంటూ కుమార్తెల రోదన!

కాకినాడ పేలుడు: హోంమంత్రి అనిత తీవ్ర దిగ్భ్రాంతి

కాకినాడ పేలుడు: హోంమంత్రి అనిత తీవ్ర దిగ్భ్రాంతి

18 మంది సజీవదహనం.. ఏపీలో వరుస ప్రమాదాల కలకలం!

18 మంది సజీవదహనం.. ఏపీలో వరుస ప్రమాదాల కలకలం!

📢 For Advertisement Booking: 98481 12870