📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Modi : ఉగ్రదాడిపై మోదీ హెచ్చరికలు

Author Icon By Digital
Updated: April 25, 2025 • 10:56 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Modi : ఉగ్రదాడిపై ప్రధాని మోదీ గట్టి హెచ్చరికలు: దేశం దృఢ సంకల్పంతో ఉంది

బీహార్‌లోని మధుబనిలో పంచాయతీరాజ్ దినోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ పహల్గాం ఉగ్రదాడిపై తీవ్రంగా స్పందించారు. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకలిస్తామని, ఉగ్రవాదులకు కలలో కూడా ఊహించలేని విధంగా శిక్ష విధిస్తామని గట్టిగా హెచ్చరించారు. పర్యాటకులపై జరిగిన ఈ దాడి, భారతదేశ ఆత్మపై దాడిగా అభివర్ణించారు. ప్రతి ఉగ్రవాదిని గుర్తించి, వెంటాడి, వెన్నువిరిచే వరకు భారతదేశం వైఫల్యం చెందదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.ఈ దాడిలో మృతుల జ్ఞాపకార్థంగా సభలో ఒక్క నిమిషం మౌనం పాటించి నివాళులు అర్పించారు. బాధిత కుటుంబాలకు దేశం అండగా ఉందని, వారి కోసం కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల సహాయ చర్యలు తీసుకుంటుందని మోదీ వెల్లడించారు. ఈ ఉగ్రదాడి దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి బాధను, ఆగ్రహాన్ని కలిప్రధాని మాట్లాడుతూ ఉగ్రవాదులను మట్టుబెట్టే సమయం ఆసన్నమైందని, భారత ప్రజల ఐక్యత ఉగ్రవాదాన్ని నాశనం చేస్తుందని గట్టిగా ప్రకటించారు. ముష్కరులపై భారత సైన్యం కఠిన చర్యలు తీసుకుంటుందని, ఎక్కడ నక్కినా సరే వారిని వెతికి, శిక్షించటమే లక్ష్యమని స్పష్టం చేశారు. భారత్‌కి అండగా నిలిచిన అంతర్జాతీయ దేశాలకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. మానవత్వాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరు భారత్‌కు మద్దతుగా నిలవడాన్ని అభినందించారు.గించిందని తెలిపారు. కార్గిల్ నుంచి కన్యాకుమారి వరకు ప్రజలు ఒక్కటిగా ఉన్నారని పేర్కొన్నారు.

Modi : ఉగ్రదాడిపై మోదీ హెచ్చరికలు

పహల్గాం దాడిపై ప్రధాని ప్రతీకారం మాటలు

ఏప్రిల్ 22న జమ్ము కాశ్మీర్‌లోని పహల్గాంలో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన సరన్ వద్ద ముష్కరులు జరిపిన దాడిలో 26 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. సైనిక దుస్తుల్లో వచ్చిన ముష్కరులు పర్యాటకులను చుట్టుముట్టి అతి సమీపం నుంచి కాల్పులు జరిపిన విషయం కలకలం రేపింది. దీనిపై దేశం అంతటా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విపత్కర పరిస్థితిని దేశం సమష్టిగా ఎదుర్కొంటుందనీ, ఉగ్రవాదంపై పోరాటం కొనసాగుతుందనీ ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు.

Read More : CBN : నేడు ఢిల్లీకి సీఎం.. PMకు ‘అమరావతి’ ఆహ్వానం

Bihar Google News in Telugu indian government Latest News in Telugu Madhubani Militants Narendra Modi National Security Pahalgam Attack Paper Telugu News Prime Minister Speech Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Terrorism Today news Tourists

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.