हिन्दी | Epaper
అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం

MK Stalin: సీఎం స్టాలిన్ ట్వీట్ పై కన్నడ ప్రజలు ఆగ్రహం

Sharanya
MK Stalin: సీఎం స్టాలిన్ ట్వీట్ పై కన్నడ ప్రజలు ఆగ్రహం

ఉగాది పర్వదినం సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తెలుగు, కన్నడ ప్రజలను ఉద్దేశిస్తూ చేసిన ట్వీట్ పెద్ద చర్చనీయాంశంగా మారింది. తెలుగు, కన్నడ భాషల్లో ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ, అందులో కన్నడిగులను ద్రవిడ సోదరులుగా పేర్కొనడంతో వివాదం చెలరేగింది. స్టాలిన్ చేసిన ఈ వ్యాఖ్యపై కొంతమంది కన్నడవాసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, తమను ద్రవిడులుగా పిలవడం సరికాదని అభిప్రాయపడుతున్నారు.

స్టాలిన్ చేసిన ట్వీట్ ?

నూతన సంవత్సరానికి కొత్త ఆశలతో స్వాగతం పలుకుతున్న తెలుగు, కన్నడ మాట్లాడే ద్రవిడ సోదరులు, సోదరీమణులకు ఉగాది శుభాకాంక్షలు అని స్టాలిన్ పేర్కొన్నారు. అంతేకాక, దక్షిణాది రాష్ట్రాలన్నీ భాషా, రాజకీయ ముప్పులను ఎదుర్కొంటున్నాయని, ప్రత్యేకించి హిందీ భాషను బలవంతంగా రుద్దే ప్రయత్నాలు, డీలిమిటేషన్ వంటి అంశాలపై దక్షిణాది రాష్ట్రాలు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. స్టాలిన్ వ్యాఖ్యలపై కన్నడ ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా, కన్నడ భాష ద్రవిడ భాష కాదని, కన్నడిగులను ద్రవిడులుగా పిలవడం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. కన్నడ భాష ద్రవిడ భాషల కుటుంబానికి చెందినదే అయినప్పటికీ, ద్రవిడ రాజకీయం తరహాలో కన్నడిగులను చూడకూడదని కన్నడవాసులు అంటున్నారు. హిందీ భాషను బలవంతంగా రుద్దే ప్రభుత్వ విధానాలను ఎదిరించేందుకు దక్షిణాది రాష్ట్రాల ఐక్యతను కన్నడ ప్రజలు సమర్థించినప్పటికీ, తమను ప్రత్యేక గుర్తింపుతో చూడాలని కోరుతున్నారు. స్టాలిన్ చేసిన ట్వీట్‌పై సోషల్ మీడియాలో చాలా మంది కన్నడ పౌరులు ఆగ్రహంతో స్పందిస్తున్నారు. దక్షిణాది ఐక్యత కోసం మేము సిద్ధమే, కానీ ద్రవిడ అనే ట్యాగ్‌ను మాకు అన్వయించకండి అంటూ పలువురు వ్యాఖ్యలు చేస్తున్నారు.

కన్నడ ప్రజల నిరసన ?

ఈ వివాదం సామాజిక మాధ్యమాల్లో వేడెక్కింది. కొన్ని ప్రముఖ కన్నడ సంఘాలు, రాజకీయ నేతలు కూడా స్టాలిన్ వ్యాఖ్యలపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. హిందీ బలవంతపు విధానాలను వ్యతిరేకిస్తూనే, తమ భాషా ప్రత్యేకతను కాపాడుకుంటామని కన్నడవాసులు స్పష్టం చేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల ఐక్యత అనేది సమానత్వం, పరస్పర గౌరవం ఆధారంగా ఉండాలని అభిప్రాయపడుతున్నారు. ద్రవిడ రాజకీయం, తమిళ రాజకీయ చట్రాన్ని తమపై రుద్దాలని కన్నడ ప్రజలు అంగీకరించరని స్పష్టం చేస్తున్నారు. స్టాలిన్ చేసిన ఈ ట్వీట్ దక్షిణాది రాష్ట్రాల మధ్య చర్చనీయాంశంగా మారింది. తమిళనాడు సీఎం దీనిపై మరోసారి స్పందిస్తారా? లేక కన్నడ ప్రజలు స్టాలిన్ వ్యాఖ్యలను మరింత వ్యతిరేకిస్తారా? అన్నది చూడాల్సి ఉంది. ప్రస్తుతం ఈ అంశం దక్షిణాది రాష్ట్రాల రాజకీయాల్లో మరింత చర్చనీయాంశమవుతోంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

టెర్రరిస్టుల ఆటలు సాగవు.. డిజిటల్ నిఘాతో ‘చెక్-మేట్’ అంటున్న కేంద్రం!

టెర్రరిస్టుల ఆటలు సాగవు.. డిజిటల్ నిఘాతో ‘చెక్-మేట్’ అంటున్న కేంద్రం!

సీనియర్ సిటిజన్లకు ఉపయోగకరమైన రైల్వే ఆటో అప్‌గ్రేడ్ ఫీచర్‌

సీనియర్ సిటిజన్లకు ఉపయోగకరమైన రైల్వే ఆటో అప్‌గ్రేడ్ ఫీచర్‌

రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోదీ భేటీ

రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోదీ భేటీ

ATS విధానం అమలులోకి తేవాలి – అమిత్ షా

ATS విధానం అమలులోకి తేవాలి – అమిత్ షా

కాలుష్య నియంత్రణకు మెట్రో విస్తరణపై కేంద్రం ఫోకస్

కాలుష్య నియంత్రణకు మెట్రో విస్తరణపై కేంద్రం ఫోకస్

సోషల్ మీడియా వాడకంపై చట్టం.. కేంద్రానికి హైకోర్టు సిఫార్సు

సోషల్ మీడియా వాడకంపై చట్టం.. కేంద్రానికి హైకోర్టు సిఫార్సు

విద్యార్థులు న్యూస్ పేపర్ చదవాల్సిందే..యూపి ప్రభుత్వం ఆదేశం

విద్యార్థులు న్యూస్ పేపర్ చదవాల్సిందే..యూపి ప్రభుత్వం ఆదేశం

సంక్రాంతి రద్దీకి ఊరట! ఆరు ప్రత్యేక రైళ్లు

సంక్రాంతి రద్దీకి ఊరట! ఆరు ప్రత్యేక రైళ్లు

చిన్నారులకు సోషల్ మీడియా బ్యాన్‌పై కేంద్రానికి హైకోర్టు సూచన

చిన్నారులకు సోషల్ మీడియా బ్యాన్‌పై కేంద్రానికి హైకోర్టు సూచన

న్యూ ఇయర్ వేళ దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్ల మెగా సమ్మె.. సేవలకు బ్రేక్?

న్యూ ఇయర్ వేళ దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్ల మెగా సమ్మె.. సేవలకు బ్రేక్?

జనవరిలో బ్యాంకుల సెలవుల పై ఆర్ బిఐ ప్రకటన

జనవరిలో బ్యాంకుల సెలవుల పై ఆర్ బిఐ ప్రకటన

స్వామి-2తో మధ్యతరగతికి ఊరట.. లక్ష ఇళ్ల పూర్తి

స్వామి-2తో మధ్యతరగతికి ఊరట.. లక్ష ఇళ్ల పూర్తి

📢 For Advertisement Booking: 98481 12870