हिन्दी | Epaper
ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..?

Indian Railways: SC జోన్ రైల్వే ప్రాజెక్టుల పనులను వేగవంతం

Pooja
Indian Railways: SC జోన్ రైల్వే ప్రాజెక్టుల పనులను వేగవంతం

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పరిధిలోని దక్షిణ మధ్య రైల్వే (IndianRailways)లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ జోన్‌లో మొత్తం 1,763.26 కిలోమీటర్ల మేర విస్తరించిన 18 రైల్వే ప్రాజెక్టులను ₹27,342.44 కోట్ల వ్యయంతో గతంలో మంజూరు చేశారు.

Read Also: Railway Budget 2026: రైల్వే రంగానికి బడ్జెట్లో భారీగా కేటాయింపులు

Indian Railways

ఈ ప్రాజెక్టులలో భాగంగా ₹4,684 కోట్ల అంచనా వ్యయంతో ముద్ఖేడ్–డోన్ రైలు మార్గానికి విద్యుదీకరణ, ₹3,591 కోట్లతో 173 కిలోమీటర్ల(IndianRailways) పాండురంగాపురం లైన్ అభివృద్ధి, అలాగే విజయవాడ–ఖాజీపేట మధ్య మూడో లైన్ నిర్మాణాన్ని ₹3,103 కోట్లతో పూర్తిచేయనున్నట్లు అధికారులు తెలిపారు.

ఇటీవల సికింద్రాబాద్–వాడి మధ్య నాలుగో రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్రం ₹5,012 కోట్ల నిధులను ఆమోదించినట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా ప్రయాణికుల రాకపోకలు సులభమవడంతో పాటు సరుకు రవాణా సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని రైల్వే వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అత్తింటి వేధింపులు.. ముగ్గురు పిల్లలను ఉరేసి చంపి తల్లి ఆత్మహత్యాయత్నం

అత్తింటి వేధింపులు.. ముగ్గురు పిల్లలను ఉరేసి చంపి తల్లి ఆత్మహత్యాయత్నం

లోక్ సభలో రాహుల్ వ్యాఖ్యలపై రాజ్‌నాథ్ అభ్యంతరం

లోక్ సభలో రాహుల్ వ్యాఖ్యలపై రాజ్‌నాథ్ అభ్యంతరం

టీవీకే వార్షికోత్సవం.. అసెంబ్లీ ఎన్నికలల్లో విజయం మనదే: విజయ్

టీవీకే వార్షికోత్సవం.. అసెంబ్లీ ఎన్నికలల్లో విజయం మనదే: విజయ్

ఆఫీసులో స్నాక్స్ తింటున్నారా?

ఆఫీసులో స్నాక్స్ తింటున్నారా?

రోహిత్ శెట్టి ఇంటి వద్ద కాల్పులు.. ఐదుగురు అరెస్ట్

రోహిత్ శెట్టి ఇంటి వద్ద కాల్పులు.. ఐదుగురు అరెస్ట్

టెక్నాలజీ శక్తికేంద్రంగా భారత్

టెక్నాలజీ శక్తికేంద్రంగా భారత్

తొలి ఎలక్ట్రిక్ స్కూటర్.. అదిరిపోయే ఫీచర్లు!

తొలి ఎలక్ట్రిక్ స్కూటర్.. అదిరిపోయే ఫీచర్లు!

ప్రేమ పేరుతో ముగ్గురిని పెళ్లి చేసుకుని మోసం చేసిన  మహిళ

ప్రేమ పేరుతో ముగ్గురిని పెళ్లి చేసుకుని మోసం చేసిన  మహిళ

తగ్గిన బంగారం ధరలు.. ఇన్వెస్టర్లు ఇప్పుడు ఏం చేయాలి.?

తగ్గిన బంగారం ధరలు.. ఇన్వెస్టర్లు ఇప్పుడు ఏం చేయాలి.?

భారత్ దెబ్బకు పాక్, బంగ్లాదేశ్ లు విలవిల

భారత్ దెబ్బకు పాక్, బంగ్లాదేశ్ లు విలవిల

కూతురిని చంపిన తండ్రి..కారణమేంటో తెలుసా?

కూతురిని చంపిన తండ్రి..కారణమేంటో తెలుసా?

బడ్జెట్‌పై ఖర్గే విమర్శలకు బీజేపీ ఘాటు వాక్యాలు

బడ్జెట్‌పై ఖర్గే విమర్శలకు బీజేపీ ఘాటు వాక్యాలు

📢 For Advertisement Booking: 98481 12870