UP Govt : ప్రభుత్వ ఉద్యోగులకు షాకిచ్చిన యూపీ ప్రభుత్వం
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల పట్ల యోగి ఆదిత్యనాథ్ సర్కార్ కఠిన నిర్ణయం తీసుకుంది. ఆస్తి వివరాల వెల్లడి విషయంలో నిర్లక్ష్యం వహించిన వేలమంది ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అవినీతి రహిత పాలనే లక్ష్యంగా అడుగులు వేస్తూ, ప్రభుత్వ ఉద్యోగులందరూ తమ ఆస్తి వివరాలను బహిర్గతం చేయాలని గతంలోనే ఆదేశించింది. ఇందులో భాగంగా ‘మానవ సంపద’ (Manav Sampada) పోర్టల్లో తమకు ఉన్న స్థిర, చరాస్తుల వివరాలను నమోదు చేయడానికి జనవరి 31 వరకు … Continue reading UP Govt : ప్రభుత్వ ఉద్యోగులకు షాకిచ్చిన యూపీ ప్రభుత్వం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed